E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

రాజకీయ నేతలకు చెమటలు..  ‘జెన్ జెడ్’ బాటలో రాజకీయ పార్టీలు, ఆ దారిలో పవన్‌కల్యాణ్
ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42
నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

Visakhapatnam:  ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి(జూన్ ఒకటి) నుంచి ప్రారంభమయ్యాయి. సిరిపురం జంక్షన్‌లో ఉన్న డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసును ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు మొదలయ్యాయి. దశాబ్దాల నాటి ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది ఏపీవాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జూన్ ఒకటి అనగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పట్టాల కెక్కింది. విశాఖపట్నం […]

అతివేగం కొంప ముంచింది.. బావిలోకి దూసుకెళ్లిన కారు, నాలుగు గంటల తర్వాత, జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ఫ్రెండ్స్‌ని కాపాడే ప్రయత్నంలో, మృతుడు అనురూప్‌రెడ్డి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ఫ్రెండ్స్‌ని కాపాడే ప్రయత్నంలో, మృతుడు అనురూప్‌రెడ్డి

Indian student: అమెరికాలో నదులు, సరస్సులు భారతీయ యువకుల పాలిట మృత్యు మార్గాలుగా మారుతున్నాయా? ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ యువకులు ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని లూసియానా ప్రాంతంలో  తెలుగు విద్యార్థి మృతి అమెరికాలోని లూసియానాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. స్నేహితులను కాపాడే ప్రయత్నంలో తెలుగు వ్యక్తి అనురూప్‌ రెడ్డి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. టొరోడో […]

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్
చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
భార్యాభర్తల మధ్య చిచ్చు.. గదిలో రకరకాలుగా చిత్రహింసలు, పారిపోతుండగా కత్తితో దాడి
భర్త కళ్ల ముందే, ఆ పని చేసిన దుండగులు, హైదరాబాద్ లో దారుణమైన ఘటన
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

Hyderabad: దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం మొదలైందా? తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అధికార ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించిందా? ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శంషాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు […]

కవిత పార్టీ వెనుక సీఎం చంద్రబాబు.. అందుకే జెండాలో పసుపు కలర్, టీఆర్ఎస్ చీఫ్ ఏమన్నారు?
విశాఖకు మహార్థశ..  ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్

విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్

Delhi: విశాఖ సిటీ రూపు రేఖలు మారిపోతున్నాయి. తాజాగా ఐటీఐ క్లస్టర్‌కు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌‌కు ఆమోదం తెలిపింది కేంద్రప్రభుత్వం. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపట్టనుంది. అంతేకాదు ఏపీ అరుదైన ఘనత సాధించింది కూడా. దేశంలో పీఎం సేతు పథకం అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ […]

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఆపై నుజ్జు నుజ్జు, స్పాట్‌లో 8 మంది మృతి, హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత కీలక వ్యాఖ్యలు
విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. స్పాట్ లో ముగ్గురు మృతి

Big Stories

Advertisement
×