BigTV English
Advertisement
CM Chandrababu: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీ ప్యూచర్ ఎలా ఉండబోతుందంటే ?

CM Chandrababu: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీ ప్యూచర్ ఎలా ఉండబోతుందంటే ?

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. సీఐఐ నిర్వహించిన రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన అవకాశాలను.. యూఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. సీఎం ఇచ్చిన ప్రజంటేషన్‌కు.. కంపెనీల నుంచి అపూర్వమైన స్పందన కనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలకపాత్ర పోషించిందని.. ఇప్పుడదే తరహాలో విశాఖ అభివృద్ధిలో.. గూగుల్ కీరోల్ పోషిస్తుందన్నారు సీఎం. వైజాగ్.. ఫ్యూచర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందన్నారు. కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాలు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. ఈ వారం […]

Kalvakuntla Kavitha: కవిత ఒంటరి పోరు
Karimnagar DCC President : డీసీసీ పీఠం కోసం.. మంత్రుల కొట్లాట !
CM Chandrababu: దుబాయ్‌లో సీఎం చంద్రబాబు చేసింది ఇదే.. పెట్టుబడులకు రెడ్ కార్పెట్!
Tirumala parakamani: మిస్టరీగా మారిన పరకామణి కేసు
Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ తరుణంలో పార్టీ నాయకులు పనిచేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు సిద్ధమైంది. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. వారు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా?.. ప్రభుత్వ వైఫల్యాలను ఏమేరకు వివరిస్తున్నారు.. గ్యారెంటీ కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా ఎలాంటి చతురతను అవలంభిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సొంతపార్టీ నేతల కదలికలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టడం ఇప్పుడు […]

Private Bus: జనం ప్రాణాలతో.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆటలు !
CM Revanth: రైతుల భూ సమస్యలకు.. సీఎం రేవంత్  శాశ్వత పరిష్కారం
CM Revanth: పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త జీ+1 తరహాలో.. ఇందిరమ్మ ఇండ్లు
West Godavari: పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికో?
Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైదారాబాద్‌కి చేరుకోగానే విచారణ ప్రారంభం కానుందని చెపుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో ఎవరు స్పందించకపోయినా పెద్దాయన పోచారం మాత్రం స్పందించారు. […]

Dharmana prasada : కొడుకు ఎంట్రీ.. రాజకీయాలకు ధర్మాన గుడ్ బై..!
Karimnagar: అడ్లూరికి తలనొప్పిగా మంత్రి పదవి!
Golconda Dimond: గోల్కొండ డైమండ్.. ఫ్రెంచ్ దాకా ఎలా వెళ్లింది?
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. తప్పు ఎవరిది? అసలు ఏం జరిగింది?

Big Stories

×