E-Paper
Advertisement

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ వేసిన ట్రిపుల్ సర్వే స్కెచ్ వర్కౌట్ అయ్యేనా..!

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ వేసిన ట్రిపుల్ సర్వే స్కెచ్ వర్కౌట్ అయ్యేనా..!
Advertisement

Graduate Elections: రెండు ఎమ్మెల్సీ సీట్లు, వేలాది మంది పట్టభద్రుల ఓట్లు, ఆరు ఉమ్మడి జిల్లాలు ఫిబ్రవరిలో రాబోయే గ్రాడ్యువేషన్ ఎన్నికలు కాంగ్రెస్‌కు గ్రాండ్ టెస్ట్‌ నిర్వహించబోతున్నాయి. ప్రభుత్వంపై చదువుకున్న వర్గం ఏమనుకుంటోంది? యువత ఏ దిశగా ఆలోచిస్తోంది? అనే విషయాన్ని చెప్పే రాజకీయ బ్యారోమీటర్ ఈఎన్నిక.

వారికే బీ-ఫామ్..?

అందుకే ఆరు నెలల ముందే నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకు అప్పగించింది అధిష్టానం. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. సిఫార్సులను పక్కన పెట్టి సర్వే అస్త్రాన్ని సంధించింది. మూడు వేర్వేరు ఏజెన్సీలతో ట్రిపుల్ సర్వే నిర్వహిస్తోంది. ఆ మూడింటిలోనూ ఏ లీడర్‌కైతే డిస్టెన్షన్ మార్కులు వస్తాయో వారికే బి-ఫామ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఒక్క సర్వేలో తేడా వచ్చినా అంతేసంగతీ.

Advertisement

Also Read: 100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

జెన్-జీ జోష్‌..

ప్రస్తుతం పొలిటికల్ స్పేస్‌లో జెన్-జీ జోష్‌ నడుస్తోంది. సాంకేతికత, సరికొత్త ఆలోచనలు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలను ఆశించే నేటి తరం ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. జెన్-జీ జడ్జిమెంట్ ఇచ్చే టైమ్ వచ్చింది. మరి ఈ మూడు సర్వేల వ్యూహం కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా?

Advertisement

Also Read: పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

Tags

Related News

ఏపీ మంత్రిపై ఎన్నారై మహిళ ఫిర్యాదు.. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!

తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

కేటీఆర్ మౌనం..హరీష్ ఉగ్రం.. క్షుద్ర పూజల రాజ‌కీయంపై చెరోదారి..!

Big Stories

Advertisement
×