E-Paper
Advertisement

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!
Advertisement

Vande Mataram: 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు CWC మరోసారి ఫాలో అవుతామని ప్రకటన చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని డిసైడ్ అయింది. ఇది కొత్త నిర్ణయం కాదు, చారిత్రక తీర్మానమే అన్నది కాంగ్రెస్ వాదన.

Also Read: ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

అయితే అసలు ప్రశ్న..

Advertisement

కానీ బీజేపీ మాత్రం ఇదే నిర్ణయాన్ని అస్త్రంగా మలుచుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాంగ్రెస్‌ను కొత్త ముస్లింలీగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని యాంటీ-నేషనల్ అంటూ మండిపడ్డారు. అయితే అసలు ప్రశ్న.. వందేమాతరం విషయంలో చారిత్రక నిర్ణయాన్ని కొనసాగించడం తప్పా? లేదంటే బీజేపీ అన్నట్లు ఇది జాతి వ్యతిరేకమా? ఏది కరెక్ట్? ఏది రాంగ్?? వందేమాతరం చుట్టూ రగులుతున్న ఈ మంటలు ఎటు దారితీయబోతున్నాయ్?

Tags

Related News

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!

రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

నా సీటు నాదే, ఎవరొచ్చినా తగ్గను.. అధిష్టానానికే సవాల్ విసురుతున్న సీనియర్ నేతలు!

ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే?

ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకా.. ఏపీ డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం!

Big Stories

Advertisement
×