E-Paper
Advertisement

ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?
Advertisement

E10 Petrol: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా E20ని స్టాండర్డ్ పెట్రోల్‌గా మార్చారు. అయితే ముఖ్యంగా పాత వాహనాల మైలేజ్, పర్ఫార్మెన్స్ పై వాహనదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయ్. ఫ్యూయెల్ ఇంజెక్టర్లు ఖరాబ్ అవుతున్నాయన్నారు. ఇంజిన్లు మొరాయిస్తున్నాయన్న ఆందోళనలు పెరిగాయ్.

E10ను E20తో..

దీంతో పాత వాహనాల కోసం E10ను E20తో పాటు అందించే అవకాశంపై ప్రభుత్వం, ఆటో ఫ్యూయల్ ఇండస్ట్రీ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు E10ను తిరిగి ప్రవేశపెట్టే తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయ్. నిజానికి జులైలో కేంద్రం E10కి తిరిగి వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

Advertisement

Also Read: జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

E10 ఆప్షన్..

మరోవైపు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కూడా పాత వాహనాల కోసం E10 ఆప్షన్ ఉండాలని సూచించడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. మరి ప్రజల ఆందోళనల తర్వాత వాహనదారుల కోరిక మేరకే కేంద్రం ఆలోచిస్తోందా? E20 కొనసాగిస్తూనే E10ను తీసుకొస్తారా? ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also read: పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

Tags

Related News

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!

రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!

పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

నా సీటు నాదే, ఎవరొచ్చినా తగ్గను.. అధిష్టానానికే సవాల్ విసురుతున్న సీనియర్ నేతలు!

ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే?

ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకా.. ఏపీ డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం!

Big Stories

Advertisement
×