E-Paper
Advertisement
అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

Talliki Vandanam: రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో మునిగి తేలే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఒక తియ్యటి కబురు అందించింది. వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక పెద్ద డిమాండ్‌కు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ సిబ్బందికి కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీలకు లబ్ధి చేకూరుస్తూ మంత్రి ప్రకటన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ […]

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?
డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Delimitation Formula: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్న వేళ, దేశ రాజకీయాల్లో ‘డీలిమిటేషన్’ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జనాభా ప్రాతిపదికన మాత్రమే లోక్‌సభ సీట్లను పెంచాలని భావించడంతో, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతామని వ్యతిరేకించాయి. అయితే ఈసారి మోడీ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. జనాభాతో సంబంధం లేకుండా.. కొత్త ఫార్ములా? కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా.. ఒక భిన్నమైన ఫార్ములాను తెరపైకి తెచ్చేందుకు ఎన్డీఏ […]

రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?
8 సార్లు పేలుళ్ల ట్రయల్స్.. గుజరాత్‌లో ‘జైష్’ ఉగ్ర కుట్ర భగ్నం.. 13 మంది అరెస్ట్!
Madhapur Murder: మాదాపూర్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. లొకేషన్ పంపి మరీ ప్రియుడిని లేపేసిన..?
Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!
Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!
Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!
ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ? చట్టాల కళ్లుగప్పి కాలర్ ఎగరేస్తున్న కామాంధులు
పిఠాపురంలో వరుస హత్యల కలకలం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగింది?

పిఠాపురంలో వరుస హత్యల కలకలం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగింది?

Pithapuram Murder: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ సంఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, క్షణికావేశంలోనూ, మత్తు పదార్థాల ప్రభావంతోనూ జరుగుతున్న నేరాలు ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గొల్లప్రోలులో జరిగిన ఓ హత్య ఘటన మరువకముందే.. కేవలం 24 గంటల వ్యవధిలోనే కొత్తపల్లి మండలం మూలపేటలో మరో ఘోరం జరగడం తీవ్ర సంచలనంగా మారింది. శాంతియుతంగా ఉండే గ్రామాల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. […]

మండే ఎండల్లోనూ కుంకుమ పువ్వు సాగు.. తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం
ఒక షాపుతో మొదలైన కథ.. అబిడ్స్ గా ఎలా మారింది?
Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!

Big Stories

Advertisement
×