BigTV English

Komuram Bheem District: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుర్లు మృతి

Komuram Bheem District: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుర్లు మృతి

Komuram Bheem District: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. వాంకిడి మండలం గోయిగాం డాబా గ్రామంలో ప్రమాదవశాత్తూ నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుర్లు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా..? లేకుంటే ప్రమాదవశాత్తూ మడుగులో పడి చనిపోయారా..? లేదా ఎవరైనా చంపి మడుగులు పడేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ALSO READ: DDA Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. డీడీఏలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలివే


Related News

Nellore Murder Case: నీతో మాట్లాడాలని ఉంది.. ఫ్రెండ్‌ను రూమ్‌కి పిలిచి కత్తితో కస కస పొడిచి..

ZPHS school: ఇవ్వేం పనులురా వెధవ! విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

Medak News: అమ్మకాదు.. కామపిశాచి.. ప్రియుడితో కలిసి 2 ఏళ్ల కుమార్తెను చంపేసింది

Husband kills Wife: పట్టపగలు నడిరోడ్డుపై.. భార్యను కాల్చి చంపిన భర్త

Viral accident video: నిద్రమత్తు.. రెప్పపాటులో ప్రమాదం.. వీడియో వైరల్

Karnataka Incident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. దూసుకెళ్లిన ట్రక్కు.. స్పాట్‌లో 29 మంది

Nagpur News: ట్రైన్ పైకెక్కి విద్యుత్ తీగలను తాకి.. స్పాట్‌లోనే యువకుడు మృతి

Big Stories

×