E-Paper
Advertisement

Mogalturu Crime news: మెుగల్తూరు హైవేపై అదుపుతప్పిన బొలెరో వ్యాన్.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Mogalturu Crime news: మెుగల్తూరు హైవేపై అదుపుతప్పిన బొలెరో వ్యాన్.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Mogalturu Crime news: మొగల్తూరు హైవేపై అదుపు తప్పి పంటబోదేలో ప్రమాదం జరిగింది. అక్కడే ఉపాధి హమీ కోసం వచ్చిన మహిళా కూలీలపై బొలెరో వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు, మరో నలుకొరకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read: అక్కాచెల్లెళ్లకు ఎంత కష్టమొచ్చింది.. ఇదీ అసలు కథ

పశ్చిమ గోదావరి జిల్లా మెుగల్తూరు హైవేపై వెళ్తుండగా అక్కడ పక్కనే ఉన్న పంటపొలాల్లో పూడిక ఉపాధి హమీ పని చేస్తున్న మహిళ కూలీలపైకి బొలెరే వ్యాన్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ గమనించిన స్థానికులు.. తీవ్రంగా గాయాలపాలైన వారిని అక్కడి సమీపంలోని నర్సాపురం ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అలాగే చనిపోయిన వారిని గంగ, పావనిగా గుర్తించారు.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×