E-Paper
Advertisement

Road Accident: కారును ఢీకొన్న కంటైనర్‌.. స్పాట్ లోనే ఆరుగురు

Road Accident: కారును ఢీకొన్న కంటైనర్‌.. స్పాట్ లోనే ఆరుగురు
Advertisement

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. పటాన్ చెరువు నుండి కొల్లూరు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కారులో ఉన్న ఆరుగురుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటైనర్ అతివేగంతో కారును ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం.. మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం

Advertisement

స్థానిక పోలీసులు, ట్రాఫిక్ విభాగం ప్రమాదం జరిగిన ప్రదేశంలో.. సర్వే ప్రారంభించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ రూట్‌లో వేగపరిమితులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచనలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×