E-Paper
Advertisement

5 Murders in Hyderabad : 24 గంటల్లో 5 హత్యలు.. ఉలిక్కిపడిన భాగ్యనగరం

5 Murders in Hyderabad : 24 గంటల్లో 5 హత్యలు.. ఉలిక్కిపడిన భాగ్యనగరం
Advertisement

Five Murders in 24 Hours : భాగ్యనగరం బ్రతుకు తెరువుకే కాదు.. క్రిమినల్స్ కు అడ్డాగా మారుతుంది. హైదరాబాద్ రక్తసిక్తమవుతోంది. రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నారంటే అది వాళ్ల దురదృష్టం, ఎదుటివాడి నిర్లక్ష్యం అవుతుంది. పనిగట్టుకుని ఒక వ్యక్తిని చంపడం అంటే.. ఏమనాలి ? ప్రతీరోజు నగరంలో అనేక దారుణాలు జరుగుతుండగా.. వాటిలో వెలుగులోకొచ్చేవి కొన్నే. గడిచిన 24 గంటల్లో నగర పరిధిలో ఐదురుగు హత్యకు గురవ్వగా.. మరో ఇద్దరిపై హత్యాయత్నాలు జరిగాయి. ఇప్పుడిదే నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

పాతబస్తీలోని శాలిబండ పీఎస్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురవ్వగా.. అదే పీఎస్ పరిధిలో కాలాపతేర్ వద్ద వజీద్, చందూలాలా బరాదారి వద్ద ఫకృద్దీన్ అనే ఇద్దరిపై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద మరో వ్యక్తిని చంపేశారు దుండగులు.

Advertisement

1.శాలిబండ పీఎస్ పరిధిలో కాలాపతేర్ వద్ద రఫీక్ బిన్ షిమ్లా మర్డర్

2. ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలో అలీమ్ అనే వ్యక్తి దారుణ హత్య

Advertisement

3.తుకారాం గేట్ పీఎస్ పరిధిలో రోజా అనే మహిళ హత్య

4.సనత్ నగర్ పీఎస్ పరిధిలోని భరత్ నగర్ వద్ద అజరు అనే వ్యక్తి మర్డర్

5.కాచిగూడ పీఎస్ పరిధిలో ఖైజర్ అనే యువకుడి హత్య

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×