BigTV English

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లో చనిపోయారు..

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లో చనిపోయారు..

Road Accident: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మండిలో వ్యాన్ ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండడంతో.. అదుపు తప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. కార్మికులు పని కోసం పంజాబ్ లోని లుథియానా నుంచి మండిలోని ఐఐటీ కమంద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.


ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! ప్రపంచంలో మరెక్కడా జరిగిన విధంగా..

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. సహాయక చర్యలు చేపట్టారు. వెహికల్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×