E-Paper
Advertisement
హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

Crane collapse: హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలో జరిగిన ప్రకృతి వైపరీత్యం ఐదుగురు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహాలింగాపురం గ్రామంలో ఉన్న ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) సెంట్రల్ వర్క్‌షాప్‌లో సంభవించిన ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా అదుపు తప్పిన భారీ క్రేన్లు, కార్మికులు తలదాచుకుంటున్న షెడ్డుపై కుప్పకూలడంతో వలస కార్మికులు మృత్యువాత పడ్డారు. క్షణాల్లో కుప్పకూలిన భారీ యంత్రాలు ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 17 […]

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్ లో ఆరుగురు
ఆ ఇంట్లో ఏం జరిగింది? తొలుత బిర్యానీ-పుచ్చకాయ,  ఒకరి తర్వాత మరొకరు ఏకంగా నలుగురి మృతి
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. స్థానిక మేస్త్రీలపై వలస కార్మికుల దాడి!
సైబర్ నేరస్థులు బెయిల్ మీద బయట తిరుగుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?
అనంతనాగ్ పోలీసుల మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
గద్వాల జిల్లాలో దారుణం.. తనిఖీ పేరుతో మైనర్ బాలికను తీసుకెళ్లి రహస్యంగా వివాహం!

గద్వాల జిల్లాలో దారుణం.. తనిఖీ పేరుతో మైనర్ బాలికను తీసుకెళ్లి రహస్యంగా వివాహం!

Child Marriage: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లాలో బాల్య వివాహాలను అడ్డుకోవడంలో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాల్యవివాహం జరుగుతుందన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు, కనీస విచారణ చేయకుండా చేతులు దులుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి… జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ మండలంలో ఈనెల 23న మైనర్ బాలికకు బాల్యవివాహం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈమేరకు ఐసిడిఎస్, పోలీసులు,‌ సంబంధిత అధికారులు ఈనెల 22 గురువారం […]

మేడిపల్లిలో వరుస చోరీలు కలకలం.. భయంతో జంకుతున్న స్ధానికులు
ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం చదువుతున్న వినీశ్ అనే విద్యార్థి, ప్రేమ వ్యవహార కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మహాబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్, క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఒక్కసారిగా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో బాధితుడు హాహాకారాలు  చేయడం చూసిన స్థానికులు, తోటి విర్యార్ధులు […]

Pani Puri Incident: పానీపూరీ తిని బాలుడు మృతి.. ఆసుపత్రిలో మరో 18 మంది, ఏం జరిగింది?
బెంగాల్‌లో ఘోరం.. రైలు నుంచి జారిపడ్డ బాలుడు.. పట్టించుకోని సిబ్బంది!
ఖమ్మంలో విషాదం.. రిపోర్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తండ్రి, కుమార్తె మృతి!
కలబురిగిలో విషాదం.. ఆటో, సిమెంట్ ట్యాంకర్, బస్సు ఢీ.. స్పాట్‌లో 13 మంది
విశాఖలో దారుణ హత్య.. చెల్లి విషయంలో తలెత్తిన వివాదం.. ప్రాణం తీసిన ఆవేశం!

Big Stories

Advertisement
×