E-Paper
Advertisement
మేడ్చల్లో దారుణం.. ఈతకు వెళ్లి చిన్నారులు మృతి!
మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

Crime News: స్వేచ్ఛ బ్యూరో: ఉప్పల్‌లోని నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పహారా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మల్లాపూర్ ప్రాంతంలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారావత్ సంతోష్, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద […]

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యాదగిరిగుట్ట వెళ్తుండగా తల్లి, 7 నెలల పసిపాప మృతి
రైలులో దొంగల హల్‌చల్.. ప్రయాణికులను బెదిరించి 11 తులాల బంగారం దోపిడీ!
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టిన లారీ.. తండ్రి, పసిపాప మృతి
దారుణం.. బాస్ భార్య చేతిలో మహిళా ఉద్యోగి హత్య, అసలు కారణం ఇదే
మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో మంటల బీభత్సం.. పరుగులు తీసిన కార్మికులు
అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!

అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో.. భారీ ఐరన్ గడ్డర్లు ఒక్కసారిగా కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  హుటాహుటిన అనకాపల్లిలోని ఎన్టీఆర్ […]

ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!
సైబర్ ఉచ్చులో చిక్కుకొని.. చివరికి తానే నేరస్థుడు అయ్యాడు.. హైదరాబాద్‌లో వింత కేసు!
తమిళనాడులో ఘోరం.. లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి!
CP Sajjanar: ఆస్పత్రిలో 35 మంది రౌడీ షీటర్లు.. వెళ్లి కలిసిన సీపీ సజ్జనార్.. ఆపై స్ట్రాంగ్ వార్నింగ్!

CP Sajjanar: ఆస్పత్రిలో 35 మంది రౌడీ షీటర్లు.. వెళ్లి కలిసిన సీపీ సజ్జనార్.. ఆపై స్ట్రాంగ్ వార్నింగ్!

CP Sajjanar: రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని గౌరవప్రదమైన జీవితం గడపాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు 239మంది రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు జరిపిన విషయం తెలిసిందే. దీంట్లో 188మందికి పాజిటీవ్ వచ్చింది. దాంతో వారిని వేర్వేరు డీ అడిక్షన్ సెంటర్లలో చేర్పించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో కౌన్సిలింగ్ తీసుకుంటున్న 35మందితో శుక్రవారం సీపీ సజ్జనార్ మాట్లాడారు. […]

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ, ఎలా దొరకాడంటే?

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ, ఎలా దొరకాడంటే?

కామారెడ్డి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కల్లు దుకాణం విషయంలో బాధితుడిని తీవ్రంగా వేధిస్తూ సత్యనారాయణ పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఇబ్బందులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ ఆపరేషన్ మొదలైంది. బాధితుడి నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి […]

తన బిడ్డను పట్టించుకోవట్లేదని.. 4 ఏళ్ల బాలుడితో.. యాసిడ్ తాగించిన చిన్నమ్మ!

Big Stories

Advertisement
×