E-Paper
Advertisement

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ విషాద ఘటన.. వరకట్న వేధింపులకు గర్భిణి బలి

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ విషాద ఘటన.. వరకట్న వేధింపులకు గర్భిణి బలి
Advertisement

Pregnant woman murder in Madhya Pradesh(Telugu flash news): కాలం మారుతున్న వరకట్నం కోసం వేధించే వాళ్లు అస్సలు మానుకోవడం లేదు. తరుచూ ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరకట్న వేధింపుల వల్ల ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన, కఠిన శిక్షలు విధించినా ధనదాహంతో అమాయికుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.

మధ్యప్రదేశ్ లోని వరకట్న వేధింపులకు నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం తరుచూ కోడలిని వరకట్నం తీసుకురమ్మని  వేధిస్తూ ఉండేవారు. ఆమె భర్త కూడా కట్నం కోసం తరుచూ చిత్ర హింసలు పెట్టేవాడు.

Advertisement

Also Read: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి

నిండు గర్బిణి అని చూడకుండా చిత్రహింసలు పెట్టి కాళ్లు చేతులు నరికి మృతుదేహాన్ని తగలబెట్టారు. దీంతో అక్కడి స్థానకులు ఆమె తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకోగా అప్పటికే ఆమె శరీరం సగం కాలిపోయి విగతజీవిగా పడి ఉండడంతో వారిరోదనలు మిన్నంటాయి. వరకట్నం కోసమే తమ కూతుర్ని బలి తీసుకున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకోగా మృతురాలి భర్త, అతడి కుటుంబ సభ్యులు పరార్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×