E-Paper
Advertisement

Woman Tortures Husband : భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

Woman Tortures Husband : భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య
Advertisement

Woman Tortures Husband in UP : ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో ఒక వివాహిత తన భర్తను చిత్రహింసలకు గురిచేసింది. అతని శరీర భాగాలను కాల్చి నరకం చూపించింది. భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తుందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సియోహరా జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

భర్త మనన్ జైదీ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య మెహర్ జహాన్.. తాను మద్యం మత్తులో ఉండగా.. కాళ్లు, చేతులు కట్టివేసి సిగరెట్ తో కాల్చి చిత్రహింసలు పెట్టింది. ఇంటిలోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో మెహర్ జహాన్ చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. మనన్ కాళ్లు కట్టేసి.. అతని ఛాతీపై కూర్చుని గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించినట్లు ఫుటేజీలో రికార్డైంది.

Advertisement

Also Read : ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!

గతంలో కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. తన భార్య తనకు మత్తుమందు ఇచ్చి.. కాళ్లు, చేతులు కట్టివేసి దుర్భాషలాడిందని వాపోయాడు. హత్యాయత్నం, దాడి, చిత్రహింసలతోపాటు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని పలు సెక్షన్ల కింద మెహర్ జహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధరంపాల్ సింగ్ తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×