E-Paper
Advertisement

Bala Krishna : బాలయ్యను కలిసిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే!

Bala Krishna : బాలయ్యను కలిసిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే!
Advertisement

Bala Krishna : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణను స్వయంగా కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

నందమూరి బాలకృష్ణను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఇంటికి వచ్చి కలిశారు. పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాల్లో ఎంతో విశేషమైన కృషి చేసిన బాలకృష్ణకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

“అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించిన బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వటం సంతోషం. దేశంలోనే ఉన్నతమైన అవార్డుల్లో ఒకటిగా నిలిచిన ఈ అవార్డు ఆయనకు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా బాలకృష్ణను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది చాలా సంతోషకరమైన అంశం. అందుకే స్వయంగా ఇంటికి వచ్చి కలిసి అభినందిస్తున్నా…” అంటూ కిషన్ రెడ్డి తెలిపారు.

ALSo READ : మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంచు వారసుడు.. రిపబ్లిక్ డే సందర్భంగా అలాంటి నిర్ణయం..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×