E-Paper
Advertisement

fishing vessel sinks: సౌత్‌ అట్లాంటిక్‌లో ఘోరం, మునిగిపోయిన చేపల బోటు, ఆరుగురు మృతి

fishing vessel sinks: సౌత్‌ అట్లాంటిక్‌లో ఘోరం, మునిగిపోయిన చేపల బోటు, ఆరుగురు మృతి
Advertisement

fishing vessel sinks: సౌత్‌ అట్లాంటిక్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫాల్క్‌లాండ్‌ ఐలాండ్స్‌కు 320 కిలోమీటర్ల దూరంలో చేపల వేట సాగిస్తుండగా బోటు మునిగిపోయింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయం లో పడవలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు బోట్లు మరో 43 మందిని రక్షించినట్టు తెలుస్తోం ది.  అందులో 10 మంది బోటుకు సంబంధించి సభ్యులున్నారు.

Advertisement

అయితే బోటు ఎలా, ఎందుకు మునిగి పోయిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సివుంది. ఘటన సమయంలో బోటు గంటకు 35 నాట్స్ వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా షిప్‌లు ఘటన జరిగిన ప్రాంతంలో మొహరించాయి. అంతేకాదు హెలికాప్టర్ల సాయం తీసుకున్నారు అధికారులు.

ALSO READ: చేతన సంచలన కామెంట్స్, భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే తెలీదు..

Advertisement

ఆఫ్రికా-దక్షిణ అమెరికా ఖండానికి మధ్య ఫాల్క్‌లాండ్‌ ఐలాండ్స్‌ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ ప్రస్తుతం బ్రిటీషర్స్ ఆధీనంలో ఉన్నాయి. వీటిపై ఆధిపత్యం కోసం అర్జెంటీనా-బ్రిటీష్ సైనికులు 1982లో యుద్ధానికి దిగారు. ఈ ఘటనలో అర్జెంటీనాకు చెందిన 649 మంది, బ్రిటన్‌కు చెందిన 255 మంది సైనికులు మరణించారు. చివరకు ఈ వార్‌లో బ్రిటన్‌దే పైచేయి అయ్యింది.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×