E-Paper
Advertisement

Salt : మూడొంతుల ఉప్పు గుజరాత్‌దే

Salt : మూడొంతుల ఉప్పు గుజరాత్‌దే

salt : కాస్తంత ఉప్పు తగిలితేనే కూరకు రుచి. వేల సంవత్సరాలుగా ఇది మన జీవితంలో భాగమైపోయింది. శరీరానికి కూడా లవణం అవసరమే. నరాలు, కండరాలు, జీర్ణకోశ వ్యవస్థకు అవసరమైన ఫ్లూయిడ్స్‌ను నియంత్రించేది సోడియం క్లోరైడే. ఉప్పు తయారీ ఎప్పుడు ఆరంభమైందో చెప్పడం కష్టమే.

కూరగాయల వాడకం పెరిగిన కొద్దీ ఆహారంలో సాల్ట్ అవసరం పెరిగింది. ఉప్పు తయారీలో మనది మూడోస్థానం. చైనా, అమెరికా తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. భారత్‌లో ఏటా 230 మిలియన్ టన్నులు సాల్ట్ తయారవుతోంది.

గత 60 ఏళ్లలో సాల్ట్ ఇండస్ట్రీ దేశంలో బాగా పెరిగింది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశీయ అవసరాల కోసం బ్రిటన్, ఏడెన్ నుంచి ఉప్పు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం.

దేశంలో గుజరాత్‌లోనే అత్యధికంగా ఉప్పు తయారవుతోంది. మొత్తం ఉత్పత్తిలో 76 శాతం వాటా ఆ రాష్ట్రానిదే. తమిళనాడు 12%, రాజస్థాన్ 8% మేర సాల్ట్‌ను తయారు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానాలను ఆక్రమించాయి.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×