E-Paper
Advertisement
ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో !
దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు,  ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు
పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్
గుడ్ న్యూస్.. 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్.. 1,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. 78 వేల మంది ఉత్తీర్ణత
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌.. సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్‌ 21న పరీక్ష యథాతథం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌.. సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్‌ 21న పరీక్ష యథాతథం

Supreme Court: దేశవ్యాప్తంగా ఈనెల 21 నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ జరగనుంది. ఈ పరీక్షను నిలిపివేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ఆ పరీక్ష అనుకున్న తేదీకి జరగనుంది. అసలు కోర్టులో ఏం జరిగింది?  ఇంకాస్త డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్తొద్దాం. నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ జరగనుంది. అయితే ఈ పరీక్షను నిలిపివేయాలని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో […]

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

Amaravati: ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి. ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ -2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు […]

తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

Hyderabad:  తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ముందు విద్యార్థులకు చల్లని వార్త.  కొత్తగా 15 వేల బీటెక్ సీట్లు పెరగనున్నాయి. దీనికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆమోదం తెలిపింది. ఈ విషయం తెలియగానే పలు కాలేజీలు ఆయా సీట్లను తమకు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు మాపో నిర్ణయం తీసుకోనుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ బీటెక్‌లో జాయిన్ అయ్యేందుకు ఎంట్రన్స్ ఫలితాలు వచ్చేశాయి. జూన్ 19 అనగా శుక్రవారం తెలంగాణ […]

పిల్లల చదువుల కోసం.. ష్యూరిటీ లేకుండా రూ.7.50 లక్షల లోన్, ఆ స్కీమ్ ఏంటో తెలుసా?
Telangana Inter: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఫస్టియిర్ వాళ్లే ఎక్కువ

Telangana Inter: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఫస్టియిర్ వాళ్లే ఎక్కువ

Inter Advanced Supplementary Results: ఎట్టకేలకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పోయింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో వెల్లడించారు అధికారులు. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 3,98,498 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో […]

TG EAPCET Counselling: టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌.. మూడు విడతల్లో, ఎప్పటి నుంచి అంటే

Big Stories

Advertisement
×