E-Paper
Advertisement

After Meals: పొట్ట రోజు రోజుకి పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

After Meals: పొట్ట రోజు రోజుకి పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

After Meals: పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు ఎక్కువమందిని  ఇబ్బంది పడుతున్న సమస్య. టీమ్మీ ఫ్యాట్ తో ఎంతోమంది ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పొట్టలో కొవ్వు కరగాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.కూర్చోవడమో చేస్తున్నారా? అలా అయితే మీ పొట్ట పెరిగిపోవడం గ్యారెంటీ. పొట్ట పెరగకుండా ఉండాలంటే చిన్న పనిని చేయడం నేర్చుకోండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం భోజనం చేసిన తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఎవరైతే వాకింగ్ చేస్తారో వారు త్వరగా బరువు తగ్గుతారు. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుంది. ఒక అధ్యయనంలో పాల్గొన్న వారిలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తిన్న తర్వాత కేవలం 20 నిమిషాలు నడవడం ద్వారా వారు నెలలో మూడు కిలోలు తగ్గినట్టు తేలింది. స్థాయిలు కూడా పెరుగుతాయి.

కాబట్టి భోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. వాకింగ్ అనేది చక్కెర వినియోగాన్ని ఎక్కువ చేస్తుంది, కాబట్టి అది కొవ్వుగా పేరుకుపోకుండా ఉంటుంది. మీ పొట్టలో కొవ్వు పేరుకోదు. అప్పుడు కొన్ని చిన్న పనులు చేయడం ద్వారా మీరు వాకింగ్ చేయవచ్చు. ఎవరైనా స్నేహితుడికి ఫోన్ చేసి అలా మాట్లాడుతూ నడవండి. మీకు తెలియకుండానే అరగంట పైన నడిచేస్తారు. ఇది మీకు ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో ఉపయోగపడుతుంది కూడా. జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజులో ఒకేసారి 45 నిమిషాల పాటు నడవడం కన్నా ప్రతి పూటా తిన్న తర్వాత పావుగంట సేపు నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉన్నట్టు తేలింది. ఇది జీవక్రియ వేగంగా జరగడానికి, బొడ్డు నుండి కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.

Also Read: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?

క్యాలరీలను బర్న చేయడానికి ఉపయోగపడుతుంది. ఉన్నకొవ్వును త్వరగా కరిగించాలంటే ఎత్తయిన మార్గాలలో నడవండి. అంటే మెట్లు ఎక్కడం వంటివి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. మెట్లు దిగడం కన్నా మెట్లు ఎక్కడం అనేది ఎక్కువగా బరువును తగ్గిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.  ఎండోర్ఫిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుతుంది. మనస్సు, శరీరం రెండూ ఒకే కనెక్షన్తో ఉండి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల మీకు సహనం కూడా పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ప్రతిరోజూ భోజనం చేశాక నడవడం ఒక అలవాటుగా మార్చుకోండి.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×