E-Paper
Advertisement

Manchu Vishnu: హీరోయిన్‌లకు ‘మా’ కండిషన్స్.. SIIMAపై నటి ఫిర్యాదుతో విష్ణు కీలక ప్రకటన

Manchu Vishnu: హీరోయిన్‌లకు ‘మా’ కండిషన్స్.. SIIMAపై నటి ఫిర్యాదుతో విష్ణు కీలక ప్రకటన
Advertisement

Maa President Manchu Vishnu: ప్రముఖ అవార్డు సంస్థసైమా స్కాంపై టాలీవుడ్స్టార్హీరోయిన్మా(మూవీ ఆర్టిస్ట్అసోసియేషన్‌)లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అవార్డు ఫంక్షన్తనకు పారితోషికం ఇవ్వకుండ ఎగ్గొట్టారని, తనకు న్యాయం జరిపించాలని మాను ఆశ్రయించింది. సదరు హీరోయిన్ఫిర్యాదుపై తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. మేరకు కాస్టింగ్, ఈవెంట్ మేనేజర్స్తో ఆయన సమావేశమై చర్చించారు. అనంతరం కీలక ప్రకటన చేస్తూ కొన్ని షరతులు విధించారు. ఇక నుంచి నుంచి ఆర్టిస్ట్‌లు అవార్డుల ఫంక్షన్లలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఈవెంట్ మేనేజర్స్, నటీనటులు ‘మా’ అసోసియేషన్ అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు. 

Advertisement

‘మా’ అనుమతి తప్పనిసరి

 అవార్డ్ ఫంక్షన్లతో పాటు ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా, సినీ ఆర్టిస్ట్‌లు ఏ విధమైన(డ్యాన్స్, స్కిట్స్, మిమిక్రీల వంటివి) వంటి పెర్ఫార్మెన్స్ చేసిన ‘మా’ అసోసియేషన్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. కాగా గతంలో చాలా అవార్డుల ఫంక్షన్లలో పెర్ఫామ్ చేసిన నటీనటులకు పారితోషికం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో మా అనుమతి తీసుకుని తర్వాత ఈవెంట్స్మ్యానేజ్చేసుకోవాలన్నారు. షరతులు కేవలం ఇండియాలోనే కాకుండ ప్రపంచవ్యాప్తం ఎక్కడ పర్ఫామెన్స్ చేసిన వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనను తక్షణమే ఆయన అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ‘మా’ నిర్ణయంతో సదరు అవార్డుల సంస్థ దిగొచ్చి.. సదరు నటికి పారితోషికం చెల్లించినట్టు తెలుస్తోంది.

Advertisement

సైమా స్కాంపై ఆ హీరోయిన్ ఫిర్యాదు

కాగా దక్షిణాది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సైమా అవార్డులు ఒకటి. సౌత్మూవీ ఇండస్ట్రీలో తమదైన నటనతో అత్యంత ప్రతిభ కనబర్చిన నటీనటులను అవార్డుతో సత్కరిస్తారు. ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్గా నిర్వహించే అవార్డుల కార్యక్రమం గతేడాది దుబాయ్లో ఘనంగా జరిగింది. ఈవెంట్లో దక్షిణాది సినీ పరిశ్రమలు తెలుగు, తమిళ్‌, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి ఎంతో నటీనటులు హాజరయ్యారు. అంతేకాదు పలువురు స్టార్హీరోయిన్లు డ్యాన్స్పర్ఫామెన్స్లు ఇచ్చారు. అయితే స్టార్హీరోయిన్డ్యాన్స్పర్ఫామెన్స్కు రూ. 50 లక్షల పారితోషికం డిమాండ్చేయగా.. సైమా కూడా గ్రీన్సిగ్నల్ఇచ్చింది.

ఈవెంట్కి ముందు రూ. 30 లక్షలు ఇచ్చిన సైమా.. తర్వాత బ్యాలెన్స్అమౌంట్విషయంలో మొఖం చాటేసిందట. ఒక్క హీరోయిన్కే కాదు.. ఈవెంట్పర్ఫామ్చేసిన ఎంతోమంది నటీనటులకు, హీరోలకు కూడా పారితోషికం ఇవ్వకుండ ఇబ్బంది పెట్టిందిట. అయితే స్టార్హీరోయిన్మాత్రం సైమా స్కాంపై మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు రావాల్సిన బ్యాలెన్స్అమౌంట్ఇప్పించాలని మాను కోరగా.. దీనిని అసోసియేషన్అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్గా తీసుకున్నారు. తక్షణమే ఈవెంట్మేనేజర్స్సమావేశమై.. కొన్ని కండిషన్స్పెట్టారు. అంతేకాదు సదరు హీరోయిన్పారితోషికం కూడా ఇప్పించారట. ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఈవెంట్స్జరిపించిన, అందులో నటీనటుల పర్ఫామెన్స్కావాలన్నామాఅనమతి తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించారు. షరతు నటీనటులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిబంధనను తక్షణమే అమలులోకి మంచు విష్ణు వెల్లడించారు.

Also Read: SIIMA 2024 Scam: సైమా స్కాం.. మా అసోసియేషన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఫిర్యాదు?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×