BigTV English
Advertisement

Blast in Tamilnadu : క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Blast in Tamilnadu : క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Blast in Tamilnadu Virudhunagar Quarry : తమిళనాడులో భారీ బాంబు పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్ లోని క్వారీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.


పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. క్వారీలో పేలుడు ఘటనతో కారియాపట్టి హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదు. క్వారీ నిర్వహించేవారు కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని వాపోతున్నారు. పేలుడు ఘటనకు కొద్దినెలల క్రితమే క్వారీని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. మళ్లీ క్వారీలో పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


Tags

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Big Stories

×