E-Paper
Advertisement

Rajya Sabha Bypolls : రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్

Rajya Sabha Bypolls : రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్
Advertisement

Notification Released for Rajya Sabha Bypolls : రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం.. రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోనూ ఒక స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎంపీ కేకే (కే.కేశవరావు) రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 14 నుంచి 21వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజున కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది.

Advertisement

తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కోసానానికి ఉపఎన్నిక జరగనుంది. అస్సాం, బిహార్, మహారాష్ట్రలలో రెండేసి స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×