E-Paper
Advertisement

new air ports, metro projects: కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. క్యాబినెట్ ఆమోదం

new air ports, metro projects: కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. క్యాబినెట్ ఆమోదం
Advertisement

Central Govt on Airports & metro projects(Telugu news live): పాట్నా, బెంగళూరు, థానే, పూణె నగరాలకు కేంద్రం వరాల జల్లును ప్రకటించింది. దాని ప్రకారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా లో కొత్తగా సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. నూతన సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చు ఒక వెయ్యి నాలుగువందల పదమూడు కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణంతో పాట్నా ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల రద్దీని గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు.అయితే దీని నిర్మాణం అరవై ఆరు చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరగనుంది. ఒకేసారి మూడు వేల మంది ప్రయాణికులు ఈ ఎన్ క్లేవ్ ఉపయోగపడుతుంది. దీనితో పాట్నా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఈ వార్త తెలిసి పాట్నాలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ కష్టాలు గట్టెక్కనున్నాయని..కేంద్రానికి కృతజ్ణతలు తెలుపుకుంటున్నారు.

మెట్రో రైలు ప్రాజెక్టు

Advertisement

బెంగళూరు మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా మోక్షం లభించింది. రెండు ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటుకానున్నాయి. దీని ప్రకారం మొత్తం 31 మెట్రో స్టేషన్లు నిర్మాణం జరగనున్నాయి. అలాగే మహారాష్ట్ర లోని థానే, పూణె నగరాలకు సైతం పలు మెట్రో ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×