E-Paper
Advertisement

Chhattisgarh encounter: మళ్లీ కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter: మళ్లీ  కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter 4 maoists killed

Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.

ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనమిది మంది మావోలు మరణించారు. దాదాపు అరడజనుకు పైగా నక్సలైట్లు గాయపడినట్టు తెలుస్తోంది.

ఘటనాస్థలం నుంచి ఎల్‌ఎంజీ ఆటోమెటిక్ వెపన్స్, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. పారిపోయిన మావోల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడిచిన నాలుగునెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు మరణించారు. ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×