E-Paper
Advertisement

Chhattisgarh encounter: మళ్లీ కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter: మళ్లీ  కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..
Advertisement

Chhattisgarh encounter 4 maoists killed

Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.

Advertisement

ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనమిది మంది మావోలు మరణించారు. దాదాపు అరడజనుకు పైగా నక్సలైట్లు గాయపడినట్టు తెలుస్తోంది.

ఘటనాస్థలం నుంచి ఎల్‌ఎంజీ ఆటోమెటిక్ వెపన్స్, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. పారిపోయిన మావోల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Advertisement

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడిచిన నాలుగునెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు మరణించారు. ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×