E-Paper
Advertisement

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య
Advertisement

CM Siddaramaiah: ముడా వ్యవహారం సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆయన ఫ్యామిలీపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు లోకాయుక్త, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేయడంతో ఏం చెయ్యాలో సీఎం సిద్ధరామయ్యకు అంతు బట్టలేదు.

సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను తీసుకున్న భూములను ముడాకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. భార్య నిర్ణయంపై ఆయన ఆశ్చర్యపోయారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య రియాక్ట్ అయ్యారు. రాజకీయ కుట్రలకు తన భార్య బాధితురాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని వెల్లడించారు.

Advertisement

తన భర్త రాజకీయ జీవితానికి మచ్చ తెస్తున్న ముడాకు చెందిన 14 ఫ్లాట్లను తిరిగి అదే సంస్థకు ఇస్తున్నట్లు వెల్లడించారు పార్వతి. ఆమెకు పుట్టిళ్లు నుంచి వచ్చిన ఆస్తులు. వీటిపై ఇంత రాద్దాంతం చేస్తారని తాను ఊహించలేదన్నారు. తన భర్త గౌరవం కంటే ఈ ఆస్తులు పెద్దవి కావని, అందుకే ఆస్తులు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

తన కుటుంబసభ్యులతో చర్చించకుండా తనకు తాను తీసుకున్న నిర్ణయమని తెలిపారు పార్వతి. ఈ ఆరోపణలు వచ్చిన రోజునే నిర్ణయం తీసుకోవాలని భావించానన్నది ఆమె మాట. తన భర్త మరింత నష్టపోతున్నారని తెలిసి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

Advertisement

ALSO READ: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

అధికారుల దర్యాప్తు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని విడుదల చేసిన లేఖలో ప్రస్తావించారామె. ముఖ్యమంత్రి భార్య పార్వతి తీసుకున్న నిర్ణయంపై ముడా కమిషనర్ రియాక్ట్ అయ్యారు. ముడా ఆస్తులను ఎవరైనా ఇస్తే, తాము తీసుకుంటామని, దీనిపై చర్చలు జరుపుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×