BigTV English
Advertisement

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !
Madhya Pradesh

500 cows died in Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో వందల సంఖ్యలో గోవులు చనిపోయాయి. సిల్లెర్పూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆవుల కళేబరాలు కనిపించడం కలకలం సృష్టించింది. దాదాపు 400- 500 వరకు కళేబరాలు ఉండొచ్చని గ్రామపెద్ద తెలిపారు. ఆ ప్రాంతానికి గోవులు ఎలా వచ్చాయో, అవి చనిపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.


అయితే చనిపోయిన ఆవులను పట్టణాల నుంచి తీసుకొచ్చి రాత్రికి రాత్రే అటవీ ప్రాంతంలో పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కరారియా మునిసిపాలిటీ నుంచి చనిపోయిన ఆవులను తెచ్చి పడేసేందుకు ఆ ప్రాంతం పెద్ద డంపింగ్ యార్డ్‌లాగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Read more: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన


అతి శీతల పరిస్థితుల వల్ల కూడా గోవులు మరణించే అవకాశాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏది ఏమైనా తమ సమీప ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆవు కళేబరాలు పడి ఉండటంపై గ్రామస్తులు కలవరపడుతున్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×