BigTV English

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !
Madhya Pradesh

500 cows died in Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో వందల సంఖ్యలో గోవులు చనిపోయాయి. సిల్లెర్పూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆవుల కళేబరాలు కనిపించడం కలకలం సృష్టించింది. దాదాపు 400- 500 వరకు కళేబరాలు ఉండొచ్చని గ్రామపెద్ద తెలిపారు. ఆ ప్రాంతానికి గోవులు ఎలా వచ్చాయో, అవి చనిపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.


అయితే చనిపోయిన ఆవులను పట్టణాల నుంచి తీసుకొచ్చి రాత్రికి రాత్రే అటవీ ప్రాంతంలో పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కరారియా మునిసిపాలిటీ నుంచి చనిపోయిన ఆవులను తెచ్చి పడేసేందుకు ఆ ప్రాంతం పెద్ద డంపింగ్ యార్డ్‌లాగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Read more: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన


అతి శీతల పరిస్థితుల వల్ల కూడా గోవులు మరణించే అవకాశాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏది ఏమైనా తమ సమీప ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆవు కళేబరాలు పడి ఉండటంపై గ్రామస్తులు కలవరపడుతున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×