BigTV English

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 500 గోవులమృతి !
Madhya Pradesh

500 cows died in Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో వందల సంఖ్యలో గోవులు చనిపోయాయి. సిల్లెర్పూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆవుల కళేబరాలు కనిపించడం కలకలం సృష్టించింది. దాదాపు 400- 500 వరకు కళేబరాలు ఉండొచ్చని గ్రామపెద్ద తెలిపారు. ఆ ప్రాంతానికి గోవులు ఎలా వచ్చాయో, అవి చనిపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.


అయితే చనిపోయిన ఆవులను పట్టణాల నుంచి తీసుకొచ్చి రాత్రికి రాత్రే అటవీ ప్రాంతంలో పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కరారియా మునిసిపాలిటీ నుంచి చనిపోయిన ఆవులను తెచ్చి పడేసేందుకు ఆ ప్రాంతం పెద్ద డంపింగ్ యార్డ్‌లాగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Read more: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన


అతి శీతల పరిస్థితుల వల్ల కూడా గోవులు మరణించే అవకాశాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏది ఏమైనా తమ సమీప ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆవు కళేబరాలు పడి ఉండటంపై గ్రామస్తులు కలవరపడుతున్నారు.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×