E-Paper
Advertisement

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!
Advertisement

Delhi Protests: ఢిల్లీలో నిరసనల వీడియోలు భద్రపరచండని పోలీసులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరసన కార్యక్రమంలొ CJP నిరసనకారులు విధ్యార్థుల పై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదనపై రెస్పాన్స్ ఫైల్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిరసనలో CCTV, ఇతర వీడియో ఫుటేజీలతో సహా అవసరమైన అన్ని రికార్డులను భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్లు వేశారనే ASG వ్యాఖ్యలపై ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసినట్టు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

Also read: Voter Revision: సర్ ఫైనల్ లిస్ట్‌కు డేట్ ఫిక్స్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు..

Advertisement

నిన్న ఢిల్లీలో CJP నిరసన సందర్భంగా పోలీసుల చర్యకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ పిటిషన్‌పై ఢిల్లీ హై కోర్టు స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మా సమయాన్ని వృధా చేయవద్దు,” అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేసారు. పోలీసుల దురాగతాలను చూపిస్తున్న వీడియోలు ఉన్నాయని చెప్పిన లాయర్‌తో, “మాకు వీడియోలపై ఆసక్తి లేదని నిన్న ఢిల్లీ హైకోర్టు వాటిని చూసేందుకు మాకు సమయం లేదని ధర్మాసనం తెలిపిన విషయం మనందరికి తెలిసిన విషయమే..!

Also read: Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Related News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

Big Stories

Advertisement
×