E-Paper
Advertisement

Four States Results: నాలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు.. అంతా టెన్షన్ టెన్షన్

Four States Results: నాలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు.. అంతా టెన్షన్ టెన్షన్

Four States Results: తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను.. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 70 స్థానాల్లోనైనా గెలిచి తీరాలి. అలాగే మధ్యప్రదేశ్ లో 230 స్థానాలుండగా.. అధికారం రావడానికి 116 స్థానాల్లో విజయం సాధించాలి. రాజస్థాన్ లో 199 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 100గా ఉంది. ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలుండగా 46 స్థానాల్లో విజయం తప్పనిసరి. ఈ నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. మూడింట కాంగ్రెస్ దే విజయమని చెప్పాయి. రాజస్థాన్ లో మాత్రం గెలుపుకు 50-50 అవకాశాలున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కానుండగా.. అక్కడ హంగ్ తప్పదని స్పష్టం చేశాయి. ఆదివారం ఒక్కరోజే నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతుండగా.. కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే తెలంగాణలో గెలుపు గుర్రాలను కాపాడుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులను రాష్ట్రానికి పంపింది. గెలిచిన అభ్యర్థులకు ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చి.. తాజ్ కృష్ణకు తరలించనున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×