E-Paper
Advertisement

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!
Advertisement

Kota Student Missing Dead Body Found For 9 days : జేఈఈ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని శిక్షణ పొందుతూ అదృశ్యమైన 16 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అదృశ్యమైన 9 రోజుల అనంతరం రచిత్ సోంధియా మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. అతను ఓ కోచింగ్ సెంటర్‌లో జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 11న హాస్టల్ గది నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని అటవీప్రాంతంలోకి వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అదే అతడిని చివరిసారిగా చూడటం. ఆలయ దర్శనానికి వెళ్తున్నట్టు రచిత్ హాస్టల్‌లో ఉంచి వెళ్లిన ఓ లేఖలో పేర్కొన్నాడు. ఆలయం వద్దే అతని బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులను వదిలివెళ్లడంపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.

Advertisement

Read More: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా..?

ఆ మేరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను గమనించారు. దర్శనం అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఆ కెమోరాల్లో నమోదైంది. దాని ప్రకారం.. రాష్ట్రపోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతని మృతదేహంలభ్యమైంది. కోచింగ్ హబ్‌గాపేరొందిన కోటలో మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నాడు.

Tags

Related News

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×