E-Paper
Advertisement

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing Dead Body Found For 9 days : జేఈఈ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని శిక్షణ పొందుతూ అదృశ్యమైన 16 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అదృశ్యమైన 9 రోజుల అనంతరం రచిత్ సోంధియా మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. అతను ఓ కోచింగ్ సెంటర్‌లో జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 11న హాస్టల్ గది నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని అటవీప్రాంతంలోకి వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అదే అతడిని చివరిసారిగా చూడటం. ఆలయ దర్శనానికి వెళ్తున్నట్టు రచిత్ హాస్టల్‌లో ఉంచి వెళ్లిన ఓ లేఖలో పేర్కొన్నాడు. ఆలయం వద్దే అతని బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులను వదిలివెళ్లడంపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.

Read More: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా..?

ఆ మేరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను గమనించారు. దర్శనం అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఆ కెమోరాల్లో నమోదైంది. దాని ప్రకారం.. రాష్ట్రపోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతని మృతదేహంలభ్యమైంది. కోచింగ్ హబ్‌గాపేరొందిన కోటలో మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నాడు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×