E-Paper
Advertisement

Marriage Fraud: 50 మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. నగలు, డబ్బులే లక్ష్యం

Marriage Fraud: 50 మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. నగలు, డబ్బులే లక్ష్యం
Advertisement

Marriage Fraud Women who married 50 men Arrested for Cheating: పెళ్లంటే నూరేళ్లు బంధమన్నారు మన పెద్దోళ్లు. మూడుముళ్లు ద్వారా ఒక్కటై. జీవితాంతం ఒకరికొకరి కలిసి బ్రతకడానికి ఏర్పరచుకున్నదే వివాహం బంధం. మరి అలాంటి పవిత్రమైన వివాహ బంధాన్ని పూర్తిగా విఛ్చనం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంధ్య అనే ఓ వివాహిత.. ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుని నిత్య పెళ్లి కూతురుగా మారింది ఈ కిలాడీ లేడి.

తమిళనాడుకు చెందిన ఈ కంత్రీ వివాహిత సంధ్య వలలో చిక్కుకుని చాలా మందే ఉన్నారు. పోలీసు అధికారులనే బోల్తా కొట్టించిందంటే ఈ కిలాడీ లేడీ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. బాధితుల్లో ఏకంగా డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు కూడా మోసం చేసింది ఈ మాయలేడి. వీరితో సహ 50 మందిని పెళ్లి చేసుకుంది. కేవలం నగలు, డబ్బులే లక్ష్యంగా ఈ బాగోతాన్ని నడిపించుకుంటూ వచ్చింది. అయితే ఓ యువకుడి ఫిర్యాదు ఆమె బండారం బయటపడింది. తమిళనాడుకి చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా మ్యారేజ్ కాకపోవడంతో.. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Also Read: సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురి మృతి..

మ్యారేజ్ అయిన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అతనికి అనుమానం వచ్చి..ఆమె ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. దీనిపై సంధ్యను ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదుతో పోలసులు సంధ్యను అదుపులో తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సంధ్య అసల స్వరూపం బయటపడింది.

Advertisement

 

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×