E-Paper
Advertisement

2025 జాతీయ క్రీడా పురస్కాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

2025 జాతీయ క్రీడా పురస్కాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Advertisement

Sports Awards: 2025 జాతీయ క్రీడా పురస్కాలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా అవార్డు గ్రహీతల ఎంపిక చేశారు. వివిధ విభాగాల కింద క్రీడాకారులు, కోచ్‌లు సంస్థలకు అవార్డులను ప్రదానం చేయనున్న కేంద్రం పేర్కోంది.

మోత్తం 17 మంది..

క్రీడలు, ఆటలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. మోత్తం 17 మందికి అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

Advertisement

Also Read: మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

క్రీడాకారులు..

తేజస్విన్ శంకర్ (అథ్లెటిక్స్)
ముహమ్మద్ అజ్మల్ వి (అథ్లెటిక్స్)
ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్)
ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్)
పుల్లెల గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్)
నరేందర్ (బాక్సింగ్)
విదిత్ సంతోష్ గుజరాతీ (చదరంగం)
దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ (చదరంగం)
ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్)
లాల్‌రెమ్సియామి (హాకీ)
రాజ్‌కుమార్ పాల్ (హాకీ)
సుర్జీత్ (కబడ్డీ)
పూజ (కబడ్డీ)
రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా-షూటింగ్)
ఏక్తా భ్యాన్ (పారా అథ్లెటిక్స్)
అరవింద్ సింగ్ (రోయింగ్)
అఖిల్ షియోరాన్(షూటింగ్)
ఐ అరుమైనాయగం అర్జున పురస్కారం (జీవితకాల పురస్కారం) (ఫుట్‌బాల్)

ముగ్గురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులు

Advertisement

పర్వీర్ సింగ్(అథ్లెటిక్స్),ఛోటే లాల్ యాదవ్(బాక్సింగ్), నేహా నందకుమార్ చవాన్(షూటింగ్) ముగ్గురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనునున్నారు. ఇద్దరికీ ద్రోణాచార్య జీవితకాల పురస్కారాలు, ధర్మేంద్ర సింగ్ యాదవ్(బాక్సింగ్),వీరేందర్ కుమార్(కుస్తీ)కి ఇవ్వనున్నారు. ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ప్రకటనచేయనున్నారు.

Also Read: 22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tags

Related News

ఇతనేం సీఎం అయ్యా.. పొద్దున్నే 4 గంటలకు లేపేస్తున్నాడు.. విజయ్ రూటే సెపరేటు!

విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!

వీడు మామూలోడు కాదు.. రూ.5 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరికి భలే బుక్కయ్యాడు!

విజయ్ – త్రిష సెల్యూట్ రచ్చ.. డీఎంకే పత్రిక సంచలన కథనం.. ఇద్దరిపై ఘాటు విమర్శలు!

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. అమిత్ షా చిన్నపిల్లాడు.. మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

ఉరిశిక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రత్యామ్నాయ మార్గాల పిటిషన్ కొట్టివేత

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు కలకలం.. సుప్రీంకోర్టు సంచలన నివేదిక!

Big Stories

Advertisement
×