BigTV English
Advertisement

SC pulls up center over delay: కేంద్ర ప్రభుత్వానికి భారీ హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

SC pulls up center over delay: కేంద్ర ప్రభుత్వానికి భారీ హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

SC Pulls up Centre: పెన్షన్ చెల్లింపు విషయంలో ఆలస్యం చేసిన కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది. భారత సైన్యంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్ కు సంబంధించి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ప్రకారం పెన్షన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నది. ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందంటూ న్యాయస్థానం మండిపడింది. ఈ క్రమంలో కేంద్రానికి రూ. 2 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది.


Also Read: పార్టీ వద్దని వారించినా.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

అంతేకాదు.. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమంటూ పేర్కొన్నది. నవంబర్ 14 లోగా సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే పెన్షన్ పెంపు విషయమై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందంటూ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×