E-Paper
Advertisement
సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

CBSE OSM Row: సీబీఎస్ఈ ఓఎస్ఎం వ్యవహారం సెగ తీవ్రమవుతోంది. ఈ విషయంలో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేవలం ఇద్దరు అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఇష్యూ ఆగిపోదని, దీనికి సంబంధించి హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు- విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్. ఉన్నతాధికారులు బదిలీ, విచారణకు ఆదేశించిన మాత్రం సమస్య సమసిపోదని, జవాబుదారీపై పలు ప్రశ్నలు ఆయన […]

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Tamilnadu politics : తమిళనాడులో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవిడ పార్టీల్లో ఊహించని కుదుపు మొదలైంది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ఆ పార్టీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌ అందజేశారు. తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మంగళవారం […]

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు
కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Supreme Court: కారుణ్య నియామకాలకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న పెళ్లైన కూతుర్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే వారి స్థానంలో పెళ్లయిన కూతుళ్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు కారుణ్యం ఆధారంగా జీవించే తనకు ఫెయిర్ ప్రైస్‌ షాప్ డీలర్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళా అలహాబాద్ హైకోర్టు తలుపు తట్టింది. అయితే ఆ మహిళకు వివాహం కావడంతో పక్కనపెడుతూ […]

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ
సీఎం అయితే కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. బీజేపీకి అన్నామలై గుడ్ బై? త్వరలో కొత్తపార్టీ!
రంగంలోకి దిగేసిన కాక్రోచ్ జనతా పార్టీ.. జంతర్ మంతర్ వద్ద ధర్నా, హాజరు కావాలని యువతకు పిలుపు
బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు
దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు.. దిల్లీ, ముంబయిలో పేలుళ్లకు కుట్ర.. 9 మంది అరెస్టు
గ్రహాల బలం.. రాహుల్ అపాయింట్‌మెంట్.. డీకేకి భలే కలిసొచ్చిందే!
రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

Supreme Court: తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాన్ని నివారించటానికి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 142 కింద తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆయా రాష్ట్రాల హైకోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రిజర్వ్​ చేసిన తీర్పులను హైకోర్టులు మూడు నెలల్లో వెల్లడించాలని పేర్కొంది. దీనిని ప్రతీ హైకోర్టు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని తెలిపింది. జార్ఖండ్​ రాష్ట్ర హైకోర్టులో తీర్పుల వెల్లడి, వెబ్​ సైట్​ లో వాటి అప్​ లోడింగ్ లో జరుగుతున్న […]

మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. టెంపుల్స్‌లో వీఐపీ దర్శనాలెందుకు? దేవుడి ముందు అందరూ సమానమే
కర్ణాటక సీఎల్పీ శనివారం సమావేశం.. డీకే ఎన్నిక ఇక లాంఛనమే,  మాజీ సీఎం సిద్దరాయమ్య కోసం

Big Stories

Advertisement
×