E-Paper
Advertisement
నీట్ లీకేజీ కేసులో కదిలిన డొంక.. 360 మంది సాక్షులు, 20వేల పేజీలతో సీబీఐ ఛార్జ్‌షీట్!
నోట్ల కట్టల కేసులో మాజీ జడ్జికి బిగ్ షాక్.. దోషిగా తేల్చిన కమిటీ.. నివేదికలో షాకింగ్ విషయాలు!
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!
యూట్యూబర్‌కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్‌తో భార్య జంప్!
1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!
QS Rankings 2027: ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-205లో నాలుగు ఐఐటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ..

QS Rankings 2027: ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-205లో నాలుగు ఐఐటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ..

QS Rankings 2027: ప్రపంచంలో విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశ ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యా సంస్థలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని నాలుగు ఐఐటీలు 205 లోపు ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటులో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.   ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అనేది బ్రిటన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్-QS అనే సంస్థ ప్రచురిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్. ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాలను అంచనా […]

రేషన్‌కార్డు దారులకు శుభవార్త.. రేషన్ ఏటీఎం వచ్చేశాయి.. ఇక క్యూ అవసరం లేదు
పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

Parliament Canteen: పార్లెమెంటు సమావేశాల్లో నిత్యం సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటారు. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకేతాటి మీదకు వచ్చేస్తారు. మంగళవారం పార్లమెంటు క్యాంటీన్‌‌లో భారీగా సువాసనలు గుబాళించాయి. స్పెషల్ విందుకు 120 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇంతకీ అసలు విషయం మీకు తెలుసా?   పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు పార్లమెంటులో మంగళవారం రాజకీయ చర్చలు-గందరగోళం నడుమ ఒక విలక్షణమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సభ తర్వాత మధ్యాహ్నం చాలామంది ఎంపీలు క్యాంటీన్‌కు వెళ్లారు. […]

రెస్టారెంట్లపై ఉక్కుపాదం.. నగరవాసుల నీరాజనం.. ఈ ఐఏఎస్ రూటే సెపరేటు!
ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?
పొలంలో గొయ్యి తవ్వి రూ.5 లక్షలు దాచిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత చూస్తే, అయ్యో పాపం!
వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం.. చూసేందుకు ఎగబడుతున్న జనం!
స్టార్ హోటల్‌లో దారుణం.. ఇద్దరు కూతుళ్లను చంపి, ఆ తర్వాత తండ్రి కూడా..
రణరంగంగా మారిన రాంచీ.. విద్యార్థుల ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం!

రణరంగంగా మారిన రాంచీ.. విద్యార్థుల ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం!

JPSC Student Protest: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) అవకతవకలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర విద్యార్థులు చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు జార్ఖండ్ అసెంబ్లీకి లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు ఈ గందరగోళం మధ్య జార్ఖండ్ అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. జేపీఎస్సీ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో.. నియమాక […]

Big Stories

Advertisement
×