E-Paper
Advertisement

PM Modi, Rahul Tea time: ఛాయ్ కబుర్లు.. ఒక ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ-రాహుల్

PM Modi, Rahul Tea time: ఛాయ్ కబుర్లు.. ఒక ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ-రాహుల్

PM Modi with Rahul Gandhi(Telugu news live today): ప్రధాని నరేంద్రమోదీ- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ భిన్న ధృవాలు. పార్లమెంటు సమావేశాల్లో ఇద్దరు నేతలు ఒక ఫ్రేమ్‌లో కనిపించడం రేర్. కానీ ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చుని మాట్లాడితే దాన్ని వర్ణించలేము. చెప్పడం కంటే చూడటమే బెటర్.

శుక్రవారం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. సోమవారం వరకు సమయం ఉండగానే ముందుగానే ముగిశాయి. అయితే పార్లమెంట్ ఆవరణంలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో అధికార-విపక్ష నేతలు ఛాయ్‌కి పిలిచారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ-ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలను మిగతా నేతలు హాజరయ్యారు.

ప్రధాని నరేంద్రమోదీ- ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పక్కపక్కనే కూర్చొన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నవ్వుతూ కాసేపు మాట్లాడుకున్నారు. సోఫాలో కూర్చొన్న ప్రధాని మోదీకి కుడివైపు స్పీకర్ ఓం బిర్లా, తర్వాత రాహుల్‌గాంధీ కూర్చున్నారు.

ALSO READ: జైలు నుంచి విడుదలైన సిసోడియా.. భావోద్వేగం

కేంద్రమంత్రులు కిరణ్, రిజిజు, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, కనిమొళి కూర్చొన్నారు. పీయూష్ గోయల్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు ప్రధానికి ఎడమవైపు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ తరహా సన్నివేశం చాన్నాళ్లు తర్వాత కనిపించిందని ఎంపీలు చెప్పుకోవడం గమనార్హం. చాయ్ సమయంలో ఏం కబుర్లు చెప్పుకున్నారనేది టాప్ సీక్రెట్.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×