E-Paper
Advertisement

PM Modi, Rahul Tea time: ఛాయ్ కబుర్లు.. ఒక ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ-రాహుల్

PM Modi, Rahul Tea time: ఛాయ్ కబుర్లు.. ఒక ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ-రాహుల్
Advertisement

PM Modi with Rahul Gandhi(Telugu news live today): ప్రధాని నరేంద్రమోదీ- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ భిన్న ధృవాలు. పార్లమెంటు సమావేశాల్లో ఇద్దరు నేతలు ఒక ఫ్రేమ్‌లో కనిపించడం రేర్. కానీ ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చుని మాట్లాడితే దాన్ని వర్ణించలేము. చెప్పడం కంటే చూడటమే బెటర్.

శుక్రవారం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. సోమవారం వరకు సమయం ఉండగానే ముందుగానే ముగిశాయి. అయితే పార్లమెంట్ ఆవరణంలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో అధికార-విపక్ష నేతలు ఛాయ్‌కి పిలిచారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ-ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలను మిగతా నేతలు హాజరయ్యారు.

Advertisement

ప్రధాని నరేంద్రమోదీ- ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పక్కపక్కనే కూర్చొన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నవ్వుతూ కాసేపు మాట్లాడుకున్నారు. సోఫాలో కూర్చొన్న ప్రధాని మోదీకి కుడివైపు స్పీకర్ ఓం బిర్లా, తర్వాత రాహుల్‌గాంధీ కూర్చున్నారు.

ALSO READ: జైలు నుంచి విడుదలైన సిసోడియా.. భావోద్వేగం

Advertisement

కేంద్రమంత్రులు కిరణ్, రిజిజు, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, కనిమొళి కూర్చొన్నారు. పీయూష్ గోయల్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు ప్రధానికి ఎడమవైపు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ తరహా సన్నివేశం చాన్నాళ్లు తర్వాత కనిపించిందని ఎంపీలు చెప్పుకోవడం గమనార్హం. చాయ్ సమయంలో ఏం కబుర్లు చెప్పుకున్నారనేది టాప్ సీక్రెట్.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×