PM Modi: ఢిల్లీలోని ఐఐటీ కాన్వకేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేద్ర మోడి ప్రసంగించారు. ఈ ప్రసంఘంలో విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా ప్రదాని మోది మాట్లాడారు. “నేనేమీ బాబా బాగేశ్వర్ని కాను.. కానీ భవిష్యత్తు, తొలి జీతం, కొత్త నగరం, స్టార్టప్ల గురించి మీ మదిలో మెదిలే ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను” అని మోదీ సరదాగా విద్యార్ధులతో చమత్కరించారు.
Also Read: మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!
దీంతో సంభలోని పిల్లలందరు ఒక్కసారిగా నవ్వారు. దీంతో సభ మోత్తం ఓక్కసారిగా నవ్వూతూ ప్రధాని మాట్లాడిని మాటలు పిల్లలను ఆకట్టుకున్నాయి. ఢిల్లిలోని ఐఐటి లో జరిగే 57 వ స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 3000 మంది విద్యార్ధులతో మోడి ముచ్చటించారు. పట్టబద్రులైన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. దీంతో పాటుగా ఏఐ ఆదారిత అత్యున్నత పనితీరుగల సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని నరేద్ర మోడి ప్రారంభించారు.
ఢిల్లీ ఐఐటీ కాన్వకేషన్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. "నేనేమీ బాబా బాగేశ్వర్ని కాను.. కానీ భవిష్యత్తు, తొలి జీతం, కొత్త నగరం, స్టార్టప్ల గురించి మీ మదిలో మెదిలే ఆలోచనలను అర్థం చేసుకోగలను" అని మోదీ సరదాగా అనడంతో సభలో నవ్వులు వికసించాయి. pic.twitter.com/7o0JALmb1T
— BigTV APP (@BigtvApp) August 8, 2026
Also Read: తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్