E-Paper
Advertisement

ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?

ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?
Advertisement

PM Modi: ఢిల్లీలోని ఐఐటీ కాన్వకేషన్‌ కార్యక్రమంలో ప్రధాని నరేద్ర మోడి ప్రసంగించారు. ఈ ప్రసంఘంలో విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా ప్రదాని మోది మాట్లాడారు. “నేనేమీ బాబా బాగేశ్వర్‌ని కాను.. కానీ భవిష్యత్తు, తొలి జీతం, కొత్త నగరం, స్టార్టప్‌ల గురించి మీ మదిలో మెదిలే ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను” అని మోదీ సరదాగా విద్యార్ధులతో చమత్కరించారు.

Also Read: మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

57 వ స్నాతకోత్సవం..

Advertisement

దీంతో సంభలోని పిల్లలందరు ఒక్కసారిగా నవ్వారు. దీంతో సభ మోత్తం ఓక్కసారిగా నవ్వూతూ ప్రధాని మాట్లాడిని మాటలు పిల్లలను ఆకట్టుకున్నాయి. ఢిల్లిలోని ఐఐటి లో జరిగే 57 వ స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 3000 మంది విద్యార్ధులతో మోడి ముచ్చటించారు. పట్టబద్రులైన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. దీంతో పాటుగా ఏఐ ఆదారిత అత్యున్నత పనితీరుగల సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని నరేద్ర మోడి ప్రారంభించారు.

Advertisement

Also Read: తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

కిలాడీ భామ.. బెడ్‌పై నోట్ల కట్టలు, చేతిలో గన్.. రూ. 6 కోట్ల హనీట్రాప్ కేస్!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలు ఇవే!

డీ లిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి అకాలీదళ్ పార్టీ బిగ్ షాక్..!

ఈ గణాంకాల మాటేంటి? ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సవాల్!

విదేశాల్లో ఉద్యోగమని.. బీర్ షాపు ఓనర్‌కు అమ్మేశారు.. బాధితురాలు చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు!

ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ

మళ్లీ వస్తాం.. రూ.80 లక్షలు రెడీగా ఉంచండి!.. లాయర్ ఇంట్లో రూ.3.15 కోట్లు దోచేసి దొంగల వార్నింగ్!

Big Stories

Advertisement
×