E-Paper
Advertisement

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వరుసగా 13వ సారి

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వరుసగా 13వ సారి
Advertisement

Delhi: దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర్య సాధన లక్ష్యం కోసం జీవితమంతా త్యాగం చేశారని చెప్పుకొచ్చారు.

80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రధానిగా ఆయన ఎర్రకోటపై జెండా ఎగురవేయడం 13వ సారి. ఎర్రకోటపై వందేమాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం జాతీయజెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.

Advertisement

 

Related News

సావర్కర్ వివాదంలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేసు క్లోజ్.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!

ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

ఐఐటీ బంపరాఫర్.. ఏడాదిపాటు ఏఐ కోర్సు ఉచితం.. భోజనం-స్టైఫండ్‌ కూడా

జనగణనలో మొత్తం 40 ప్రశ్నలు ఇవిగో, కులంతోపాటు బ్యాంకు అకౌంట్లు కూడా

పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!

తనకు-విద్యార్థుల మధ్య వ్యవహారం.. బార్ కౌన్సిల్ నిర్ణయంపై సీజేఐ రియాక్ట్

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?

Big Stories

Advertisement
×