BigTV English
Advertisement

RamMandir Telecast | రామమందిర ప్రత్యక్ష ప్రసారాలపై.. తమిళనాడు Vs సీతారామన్!

RamMandir Telecast | అయోధ్య రామమందిరంలో సోమవారం జరుగనున్న భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్ల జరిగాయి. అయితే ఈ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

RamMandir Telecast | రామమందిర ప్రత్యక్ష ప్రసారాలపై.. తమిళనాడు Vs సీతారామన్!

RamMandir Telecast | అయోధ్య రామమందిరంలో సోమవారం జరుగనున్న భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్ల జరిగాయి. అయితే ఈ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


తమిళనాడు మీడియా ప్రచురించిన ఒక వార్తను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. రామ మందిర కార్యక్రమాలను ముఖ్యమంత్రి స్టాలిన్ బ్యాన్ చేయించారని పోస్ట్ పెట్టారు. తమిళనాడులోని హిందూ దేవలయాల్లో ఎవరైనా శ్రీ రాముడి పూజ కార్యక్రమాలు చేపడితే పోలీసులు వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు ఆమె చెప్పారు.

అయితే ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వ (The Hindu religious and Charitable Endowments department of Tamil Nadu) అధికారి పికె శేఖర్ బాబు స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం హిందూ దేవాలయాలు, భక్తులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. రాముడి పేరిట పూజలు, ప్రసాదాల పంపిణీపై ఎలాంటి నిషేధం తమిళనాడులో లేదని చెప్పారు.


అలాగే నిర్మాల సీతారమన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం చాలా దారుణమన్నారు. తమిళనాడు ప్రభుత్వంపై కావాలనే బిజేపీ పుకార్లను ప్రచారం చేస్తోందన్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×