E-Paper
Advertisement

RamMandir Telecast | రామమందిర ప్రత్యక్ష ప్రసారాలపై.. తమిళనాడు Vs సీతారామన్!

RamMandir Telecast | అయోధ్య రామమందిరంలో సోమవారం జరుగనున్న భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్ల జరిగాయి. అయితే ఈ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

RamMandir Telecast | రామమందిర ప్రత్యక్ష ప్రసారాలపై.. తమిళనాడు Vs సీతారామన్!
Advertisement

RamMandir Telecast | అయోధ్య రామమందిరంలో సోమవారం జరుగనున్న భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్ల జరిగాయి. అయితే ఈ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

తమిళనాడు మీడియా ప్రచురించిన ఒక వార్తను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. రామ మందిర కార్యక్రమాలను ముఖ్యమంత్రి స్టాలిన్ బ్యాన్ చేయించారని పోస్ట్ పెట్టారు. తమిళనాడులోని హిందూ దేవలయాల్లో ఎవరైనా శ్రీ రాముడి పూజ కార్యక్రమాలు చేపడితే పోలీసులు వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు ఆమె చెప్పారు.

Advertisement

అయితే ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వ (The Hindu religious and Charitable Endowments department of Tamil Nadu) అధికారి పికె శేఖర్ బాబు స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం హిందూ దేవాలయాలు, భక్తులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. రాముడి పేరిట పూజలు, ప్రసాదాల పంపిణీపై ఎలాంటి నిషేధం తమిళనాడులో లేదని చెప్పారు.

అలాగే నిర్మాల సీతారమన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం చాలా దారుణమన్నారు. తమిళనాడు ప్రభుత్వంపై కావాలనే బిజేపీ పుకార్లను ప్రచారం చేస్తోందన్నారు.

Advertisement

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×