E-Paper
Advertisement

Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ విజయవంతం

Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ విజయవంతం
Advertisement
Sadhguru Jaggi Vasudev
Sadhguru Jaggi Vasudev

Sadhguru Jaggi Vasudev: ప్రముఖ ఆద్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈనెల 17వ తేదీన ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు స్కానింగ్ చేసిన వైద్యులు.. అతని బ్రెయిన్ లో కొంత తేడాను గమనించారు. బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించిన డాక్టర్స్.. అదే రోజు ఆయనకు శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు. ఆ సర్జరీ విజయవంతంగా పూర్తి అయినట్లు వైద్యులు తాజాగా ప్రకటించారు.

సద్గురు గత కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పి కారణంగా వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయగా.. మెదడులో తీవ్ర రక్తస్రావం అయినట్లు గుర్తించారు. పరిస్థితి మరింత విషమించముందే ఆయనకు ఈనెల 17న శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యుల బృందం అధికారిక బుల్ టెన్ విడుదల చేసింది. ఈ వైద్య బృదంలో డాక్టర్ వినీత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగిలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన హెల్త్ పారామీటర్లు మెరుగుపడుతున్నట్లు తెలిపారు. 66 ఏళ్ల వయస్సులో కూడా ఆయన త్వరగానే కోలుకుంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

 

Tags

Related News

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×