BigTV English
Advertisement

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ

Sonia Gandhi meet Sheikh Hasina(Telugu flash news): కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను సోమవారం కలిసారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా ఆదివారం జరిగిన మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.


గాంధీ కుటుంబానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి.. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుల్ రెహమాన్. అయితే అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే 1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ ముఖ్య ప్రాత పోషించారు. పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారు.

Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?


ఇందిరా గాంధీ ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇందిరా గాంధీ కుటుంబం, షేక్ హాసీనా కుటుంబంతో పాటు భారత్,బంగ్లాదేశ్ మధ్య పరస్పర గౌరవం పెంపొందింది.

 

Related News

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Big Stories

×