E-Paper
Advertisement

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ

Sonia Gandhi meet Sheikh Hasina(Telugu flash news): కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను సోమవారం కలిసారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా ఆదివారం జరిగిన మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాంధీ కుటుంబానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి.. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుల్ రెహమాన్. అయితే అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే 1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ ముఖ్య ప్రాత పోషించారు. పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారు.

Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?

ఇందిరా గాంధీ ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇందిరా గాంధీ కుటుంబం, షేక్ హాసీనా కుటుంబంతో పాటు భారత్,బంగ్లాదేశ్ మధ్య పరస్పర గౌరవం పెంపొందింది.

 

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×