E-Paper
Advertisement

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Bengal DGP responded: బెంగాల్‌ సందేశ్‌ఖలీనీలోని నిరసనలు కదిలించాయి. ఈ ఘటనపై బెంగాల్ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ స్పంధించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఎంసీ నాయకులు ఆ ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా భూ సేకరణకు పాల్పడ్డారని ఆరోపించారు.

కర్రలతో దాడి చేసి.. బెల్మజూర్‌ ప్రాంతంలోని ఫిషింగ్‌ యార్డ్‌ సమీపంలో ఉన్న గడ్డి పాకలను తగలబెట్టారు. టీఎంసీ నాయకుడు షాజహాన్‌ షేక్‌తో పాటు అతని సోదరుడు సిరాజ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పోలీసులు ఏమీ చేయలేదు. అందుకే మా భూమి, గౌరవం తిరిగి పొందడానికి మేము ప్రతిదీ చేస్తున్నామని ఒక నిరసనకారుడు చెప్పాడు.

అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం కుమార్ నది సమస్యాత్మక ప్రాంతానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. మీరు ఫిర్యాదు చేయండి మేము ఇక్కడ పోలీసు క్యాంపును ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాము. కానీ దయచేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని తెలిపారు.

Read More: కేజ్రీవాల్ ను అరెస్టు చేయించాలని కుట్ర.. ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు..

మీడియాతో మాట్లడిన కుమార్‌ ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలనను ఏర్పాటు చేస్తామని కుమార్ అన్నారు. డీజీపీ బుధవారం సందేశ్‌ఖాలీని సందర్శించి అక్కడి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన గురువారం కోల్‌కతాకు తిరిగి వచ్చారు. సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై మూక దాడి జరిగినప్పటి నుండి షాజహాన్ అధికారులను తప్పించుకున్నాడు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×