E-Paper
Advertisement

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ
Advertisement

Bengal DGP responded: బెంగాల్‌ సందేశ్‌ఖలీనీలోని నిరసనలు కదిలించాయి. ఈ ఘటనపై బెంగాల్ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ స్పంధించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఎంసీ నాయకులు ఆ ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా భూ సేకరణకు పాల్పడ్డారని ఆరోపించారు.

కర్రలతో దాడి చేసి.. బెల్మజూర్‌ ప్రాంతంలోని ఫిషింగ్‌ యార్డ్‌ సమీపంలో ఉన్న గడ్డి పాకలను తగలబెట్టారు. టీఎంసీ నాయకుడు షాజహాన్‌ షేక్‌తో పాటు అతని సోదరుడు సిరాజ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పోలీసులు ఏమీ చేయలేదు. అందుకే మా భూమి, గౌరవం తిరిగి పొందడానికి మేము ప్రతిదీ చేస్తున్నామని ఒక నిరసనకారుడు చెప్పాడు.

Advertisement

అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం కుమార్ నది సమస్యాత్మక ప్రాంతానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. మీరు ఫిర్యాదు చేయండి మేము ఇక్కడ పోలీసు క్యాంపును ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాము. కానీ దయచేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని తెలిపారు.

Read More: కేజ్రీవాల్ ను అరెస్టు చేయించాలని కుట్ర.. ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు..

Advertisement

మీడియాతో మాట్లడిన కుమార్‌ ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలనను ఏర్పాటు చేస్తామని కుమార్ అన్నారు. డీజీపీ బుధవారం సందేశ్‌ఖాలీని సందర్శించి అక్కడి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన గురువారం కోల్‌కతాకు తిరిగి వచ్చారు. సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై మూక దాడి జరిగినప్పటి నుండి షాజహాన్ అధికారులను తప్పించుకున్నాడు.

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల సరుకులు, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×