E-Paper
Advertisement

India Pakistan War: మళ్లీ యుద్ధం మొదలైంది.. పాక్ యుద్ధ విమానాలు కూల్చివేత..

India Pakistan War: మళ్లీ యుద్ధం మొదలైంది.. పాక్ యుద్ధ విమానాలు కూల్చివేత..
Advertisement

India Pakistan War: భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ను చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదుల అంతమొందించడమే లక్ష్యంగా భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. రెండు రోజుల క్రితం పాక్, పాక్ అక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మిసైల్ దాడులతో విరుచుకపడింది. దీంతో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తప్పుడు లెక్కలు చెబుతోంది. అయితే భారత్ మాత్ర ఆపరేషన్ సిందూర్ ను కొనసాగిస్తుంది.

Advertisement

తాజాగా పది పాక్ డ్రోన్లను భారత్ S-400 సాయంతో ధ్వంసం చేసింది. పాక్ డ్రోన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. కుప్వారా రెండు దేశాల మధ్య ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చేసింది. అలాగే రెండు JF-17 యుద్ధ విమానాలను కూడా భారత్ ఆర్మీ సమర్థవంతంగా ధ్వంసం చేసింది. జమ్ము టార్గెట్ గా పాకిస్థాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్ము, కశ్మీర్, పంజాబ్ లోని అమృత్ సర్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు బ్లాక్ అవుట్ అయ్యాయి.

Also Read: India Pak War: జమ్ము ఎయిర్‌పోర్టుపై పాక్ రాకెట్ దాడి.. యుద్ధం మొదలైంది..!

Advertisement

జమ్ముకశ్మీర్ లో ఇంటర్ నెట్ సేవలను కూడా భారత్ ప్రభుత్వం నిలిపివేసింది. వార్ సైరన్ లతో ప్రజలును భారత ఆర్మీ అప్రమత్తం చేసింది. ప్రజలు ఇంట్లో నుంచి అసలు బయటకు రావొద్దని భారత్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. సూసైడ్ డ్రోన్ లతో పాకిస్థాన్ అటాక్ చేస్తుంటే.. భారత్ సమర్థవంతంగా ఎదురుదాడులు చేస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది.

Also Read: BIG BREAKING: ఆపరేషన్ సిందూర్.. ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు, అవి అపేయండి

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×