E-Paper
Advertisement

India Pakistan War: మళ్లీ యుద్ధం మొదలైంది.. పాక్ యుద్ధ విమానాలు కూల్చివేత..

India Pakistan War: మళ్లీ యుద్ధం మొదలైంది.. పాక్ యుద్ధ విమానాలు కూల్చివేత..
Advertisement

India Pakistan War: భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ను చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదుల అంతమొందించడమే లక్ష్యంగా భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. రెండు రోజుల క్రితం పాక్, పాక్ అక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మిసైల్ దాడులతో విరుచుకపడింది. దీంతో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తప్పుడు లెక్కలు చెబుతోంది. అయితే భారత్ మాత్ర ఆపరేషన్ సిందూర్ ను కొనసాగిస్తుంది.

Advertisement

తాజాగా పది పాక్ డ్రోన్లను భారత్ S-400 సాయంతో ధ్వంసం చేసింది. పాక్ డ్రోన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. కుప్వారా రెండు దేశాల మధ్య ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చేసింది. అలాగే రెండు JF-17 యుద్ధ విమానాలను కూడా భారత్ ఆర్మీ సమర్థవంతంగా ధ్వంసం చేసింది. జమ్ము టార్గెట్ గా పాకిస్థాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్ము, కశ్మీర్, పంజాబ్ లోని అమృత్ సర్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు బ్లాక్ అవుట్ అయ్యాయి.

Also Read: India Pak War: జమ్ము ఎయిర్‌పోర్టుపై పాక్ రాకెట్ దాడి.. యుద్ధం మొదలైంది..!

Advertisement

జమ్ముకశ్మీర్ లో ఇంటర్ నెట్ సేవలను కూడా భారత్ ప్రభుత్వం నిలిపివేసింది. వార్ సైరన్ లతో ప్రజలును భారత ఆర్మీ అప్రమత్తం చేసింది. ప్రజలు ఇంట్లో నుంచి అసలు బయటకు రావొద్దని భారత్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. సూసైడ్ డ్రోన్ లతో పాకిస్థాన్ అటాక్ చేస్తుంటే.. భారత్ సమర్థవంతంగా ఎదురుదాడులు చేస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది.

Also Read: BIG BREAKING: ఆపరేషన్ సిందూర్.. ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు, అవి అపేయండి

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×