E-Paper
Advertisement

Budget 2024 : ఇన్‌కమ్ ట్యాక్స్ విధానంలో మార్పుల్లేవ్.. ఆదాయ అంచనా ఎంతంటే?

Budget 2024 :  ఇన్‌కమ్ ట్యాక్స్  విధానంలో మార్పుల్లేవ్.. ఆదాయ అంచనా ఎంతంటే?
Advertisement
Budget 2024 live updates

Budget 2024 live updates(today news paper telugu) :

బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు ఊరట లభించలేదు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు.

కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్నులేదన్నారు. స్టాండర్డ్‌ డిడెక్షన్‌ రూ.50 వేల నుంచి 75వేలకు పెంచామన్నారు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనాగా పేర్కొన్నారు. ఫిజికల్‌ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గించామని తెలిపారు.

Advertisement

ఎఫ్‌డీఐ అంటే ఫస్ట్‌ డెవలప్‌ ఇండియాగా నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఎఫ్‌డీఐ పెట్టుబడులు పెరిగాయని వెల్లడించారు. పెట్టుబడులకు ఇది స్వర్ణయుగంగా పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామన్నారు. స్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు.

ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. దాదాపు గంటపాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొననసాగింది.

Related News

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

Big Stories

Advertisement
×