BigTV English

Tragedy in Uttar Pradesh: సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మంటలు.. నలుగురు చిన్నారులు దుర్మరణం!

Tragedy in Uttar Pradesh: సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మంటలు.. నలుగురు చిన్నారులు దుర్మరణం!


4 Children Died due to Short Circuit: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మీరట్ లోని వల్లవపురం గ్రామంలో జరిగిందీ విషాద ఘటన. జానీ – బబిత దంపతులకు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కలు (4)అనే నలుగురు పిల్లలున్నారు.

Also Read : హోలీ.. రంగుల కేళి.. మీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇలా విష్ చేయండి..


శనివారం (మార్చి 24) రాత్రి మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన తల్లి బబిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో జానీ కూలిపనికి వెళ్లడంతో.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం బబిత ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి బెడ్ షీట్ కు అంటుకోవడంతోనే చిన్నారులంతా మరణించారని తండ్రి జానీ పోలీసులకు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×