E-Paper
Advertisement

Wayanad Landslide Tragedy: వయనాడ్‌కు ఆపన్న హస్తం.. నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు

Wayanad Landslide Tragedy: వయనాడ్‌కు ఆపన్న హస్తం.. నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు

Wayanad Landslide Tragedy: కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని బాధను నింపింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో శనివారం అర్థరాత్రి వరకు 219 మంది మృత దేహాలు, 143 శరీర భాగాలను వెలికి తీసామని అధికారులు వెల్లడించారు. ఇంకా 206 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు.

ఇదిలా ఉంటే మరో వైపు వయనాడ్ బాదితులకు సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందజేస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వయనాడ్‌ను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ ఆదివారం తెలిపింది.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×