BigTV English
Advertisement

CM Yogi Comments on Ration Free: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. మన దేశంలో రేషన్ ఫ్రీ: యూపీ సీఎం

CM Yogi Comments on Ration Free: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. మన దేశంలో రేషన్ ఫ్రీ: యూపీ సీఎం

UP CM Yogi Comments on Free Ration in India: పాకిస్థాన్‌లో తినడానికి ఏమీ లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు.. కానీ, మన దేశంలో ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం.. ఇది కాదా దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్? అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. శుక్రవారం యూపీలోని ఆమ్రోహాలో ఆయన మాట్లాడారు.


దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ‘మన పక్క దేశమైన పాకిస్థాన్ లో 23 నుంచి 24 కోట్ల వరకు జనాభా ఉంటుంది.. అయినా కూడా అక్కడ ఆహార కొరత వల్ల అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు.. అయితే, మన దేశంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తుంది.. ఇంతమంది జనాభా ఉన్న ఇక్కడ ఎలాంటి ఆహార కొరత లేదు.. కారణం బీజేపీ ప్రభుత్వ పనితీరు. దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఇది కాదా బెస్ట్ ఎగ్జాంపుల్ ?’ అని ఆయన అన్నారు. మరోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, అభివృద్ధిలో దేశాన్ని ఇంకా ముందంజలో నిలబెట్టుతుందని ఆయన అన్నారు.తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Also Read: వద్దని చెప్పినా వాళ్లు మళ్లీ వస్తున్నారు: పీఎం మోదీ


ఆమ్రోహా నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి తన్వార్‌కు ఓటు వేసి గెలిపించాలని అక్కడి ప్రజలను వేడుకున్నారు. అయితే, తన్వార్ 2019 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి డానీష్ అలీ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అలీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×