E-Paper
Advertisement

Woman tragic decision: పూజకు పీరియడ్స్ అడ్డుగా ఉన్నాయని.. మహిళ దారుణమైన నిర్ణయం

Woman tragic decision: పూజకు పీరియడ్స్ అడ్డుగా ఉన్నాయని.. మహిళ దారుణమైన నిర్ణయం

Woman tragic decision: పూజ చేయడానికి పీరియడ్స్ అడ్డు వచ్చాయని ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తాను ఏదో తప్పు చేసినట్లుగా బాధ పడిపోయి ఎకంగా ప్రాణం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైత్ర నవరాత్రి పూజల్లో పాల్గొనలేక పోయినందుకే తన భార్య అత్మహత్య చేసుకుందని ప్రియాంశ సోని(36) భర్త ముఖేష్ చెప్పారు.

దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రియాంశ నవరాత్రి కోసం ఎదురుచూసిందని తెలిపాడు. తీరా పూజ చేసే సమయం వచ్చే సరికి పీరియడ్స్ వచ్చాయని తెలిపింది. అందుకే ఉపవాసం, పూజలు చేయలేకపోయిందని అన్నాడు. ఆశగా ఎదురు చూసిన తర్వాత చివరి క్షణంలో పీరయడ్స్ వల్ల పూజలో పాల్గొననందుకు ఆమె చాలా ఒత్తిడికి లోనయిందని ముఖేష్ వెల్లడించాడు.

ALSO  READ: విశాఖలో దారుణం.. LKG చిన్నారిపై..

తనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదని అన్నారు. పీరియడ్స్ సహజ ప్రక్రియ అని, ప్రతీ నెలా జరిగే విషయమే అని తనకు చెప్పేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు తిలిపింది. తనకు బదులుగా పూజలు చేస్తానని చెప్పినా ప్రియాంశ వినలేదని ముఖేష్ చెప్పాడు.

పూజ సమయంలో పీరియడ్స్ రావడంతో ఏదో తప్పు చేసినట్లుగా ప్రియాంశ భావించిందని అతను తెలిపారు. జరిగిన దాని నుంచి తేరుకోవడానికి తనను వాళ్ల అమ్మ వాళ్ల ఇంటికి పంపించారట. అయితే ఆమె మరింత ఒత్తిడికి లోనయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయిందని వెల్లడించారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×