E-Paper
Advertisement

శ్రీలంక బెల్ట్ ట్రీట్ మెంట్…వాచిపోయిన టీమిండియా ప్లేయ‌ర్ల వీపులు

శ్రీలంక బెల్ట్ ట్రీట్ మెంట్…వాచిపోయిన టీమిండియా ప్లేయ‌ర్ల వీపులు
Advertisement

 IND VS SL:  టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ ( India tour of Sri Lanka 2026) నిన్నటితో ముగిసింది. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. అయితే రెండో టెస్ట్ మాత్రం చేతిలోకి వచ్చిన మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఐదవ రోజు శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో మ్యాచ్ డ్రా దిశగా వెళ్ళింది. అయినప్పటికీ 1-0 తేడాతో శ్రీలంకపై రెండు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకుంది టీం ఇండియా. అయితే డ్రా చేసుకోవడం వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ( World Test Championship Final) వెళ్లే అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది టీం ఇండియా.

3 రోజుల ఎర్ర‌టి ఎండ‌కు బ‌లైన టీమిండియా ప్లేయ‌ర్లు

శ్రీలంక వర్సెస్ టీమిండియా (Team India vs. Sri Lanka) మధ్య ఆగస్టు 23వ తేదీన రెండవ టెస్టు ప్రారంభమైంది. అయితే ఇందులో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 503 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేయగా… ఫాలో ఆన్ ఆడాలని గిల్ ఆదేశించాడు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా శ్రీలంకనే బ్యాటింగ్ చేసింది. ఐదవ రోజు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన శ్రీలంక 429 పరుగులు సాధించింది.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అంటే ఈ టెస్ట్ లో టీమిండియా క్రికెటర్లు మొత్తం 3 రోజుల పాటు ఫీల్డింగే చేశారు. ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న ఉష్ణోగ్రతలకు టీమిండియా ప్లేయర్ల జెర్సీల అచ్చులు వీపులపైన పడ్డాయి. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ వేసుకున్న జెర్సీ వీపుకు అతుక్కుపోయింది. ఈ క్రమంలో జెర్సీ పైన ఉన్న నెంబర్ అచ్చులు అత‌డి వీపుపై పడ్డాయి. ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఫాలో అనే టీమిండియా కొంప‌ముంచిందా ?

Advertisement

రెండు టెస్టు డ్రా కావడం వెనుక కారణాలను మాజీ క్రికెటర్లు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి కెప్టెన్ గిల్ అలాగే కోచ్ గంభీర్ తప్పు చేశారని మాజీలు ఆగ్రహిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఈ అంశంపై ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించకుండా… టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసి ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచే వాళ్ళని తెలిపారు. దాదాపు మూడున్నర రోజులు టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేసిన క్రమంలో అలసిపోయారని పేర్కొంటున్నారు. దీని వల్ల వికెట్లు తీయలేకపోయారని స్పష్టం చేస్తున్నారు. అటు మూడున్నర రోజుల పాటు టీమిండియా ప్లేయర్లు ఫీల్డింగ్ చేసి నీరసించిపోయారని.. దానికి నిదర్శనమే జెర్సీలో అచ్చులు అంటూ స్పష్టం చేస్తున్నారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

నా లాంటి 40 ఏళ్ల ప్లేయ‌ర్ల‌కు PSL బెట‌ర్‌..అందుకే ఐపీఎల్ వ‌దిలేసా

ఆ వెధ‌వ‌ల వ‌ల్ల‌..టీమిండియా, పాక్ మ్యాచ్ చ‌ప్ప‌గా సాగుతున్నాయి

న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

పసికూన శ్రీలంక‌పై కాదు..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల‌ను ఓడించి చూపించు

శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ చూశారా ? 18 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డ్

జైలులో ఉన్నా పాకిస్తాన్ ను వ‌ణికిస్తోన్న ఇమ్రాన్ ఖాన్…న‌ఖ్వీకి ముచ్చెమ‌టలు ప‌ట్టించాడుగా !

కీప‌ర్ గా రిజ్వాన్ ప‌నికిరాడు..క్యాచ్ ప‌ట్టుకోకుండా ఓవ‌రాక్ష‌న్ మాత్ర‌మే చేస్తాడు

Big Stories

Advertisement
×