BigTV English
Advertisement

Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు

Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు

Ambani Family – IPL : సాధారణంగా క్రికెట్ లో ఐపీఎల్ కి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సీజన్ లో దాదాపు 18 సంవత్సరాల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ సమయంలో నిత్యం క్రికెట్ గురించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంటుంది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ లు డగౌట్ నుంచి కొద్ది అడుగుల దూరంలో తాళ్ల దగ్గర మెత్తటి సోఫాలపై హాయిగా కూర్చున్నారు.  అసలు వీరికే ఎందుకు సోఫాలు వేస్తారు. మిగతా ఓనర్ల కి ఎందుకు వేయరు..? అనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తడం విశేషం.


Also Read : Vaibhav Suryavanshi : డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ… కారు మాత్రం వచ్చేసింది.. 14 ఏళ్ల వైభవ్ పై ట్రోలింగ్

వాస్తవానికి నీతా అంబానీ అసలు టీమ్ ఓనరే కాదు.. ఒక రకంగా చెప్పాలంటే ఆమె టీమ్ కి సీఈఓ అని చెప్పవచ్చు. టీమ్ మీటింగ్స్, స్టాటజీ మీటింగ్, ప్లేయర్ మీటింగ్ లకి తరచూ హాజరవుతూ ఉంటారు. టీమ్ తో మంచి బంధం ఉన్న వ్యక్తి టీమ్ దగ్గరే ఉంటారు. కేవలం ముంబై కే కాదు.. ఐపీఎల్ లో వేరే టీమ్ కి కూడా స్పాన్సర్ చేస్తుంటారు. అందుకే వాళ్లకి ఇలాంటి అరెంజ్ మెంట్స్ మామూలే. మెయిన్ రీజన్ డబ్బు.. డబ్బుతో దేనినైనా కొనవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. వాస్తవానికి ఐపీఎల్ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్ లు జరిగినప్పుడల్లా ప్లస్ బ్లూ సోఫా ప్రత్యేకంగా మైదానంలో ఉంచబడుతోంది.   జూన్ 01 వరకు  వాస్తవానికి ఈ విషయం పై ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ పంజాబ్ కింగ్స్ చేతిలో క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యజమాని ప్రీతి జింటా వీఐపీ గ్యాలరీలో మ్యాచ్ ని చూస్తున్నట్టు అభిమానులు గమనించారు. నీతా అంబానీ, తన కుమారుడు మాత్రం బ్లూ కలర్ సోఫాలో డగౌట్ కి చాలా దగ్గరగా కూర్చొని మ్యాచ్ ని వీక్షించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముంబైజట్టుఆడేప్రతీ స్టేడియంలో బ్లూ కలర్ సోఫాను ఏర్పాటు చేసే ఈ ప్రాధాన్యతను బీసీసీఐ ఎందుకు పాటించిందని కొందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇతర జట్ల యజమానులు మాత్రం వీఐపీ బాక్స్, కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొవడం లేదా నిలబడి మ్యాచ్ ని వీక్షిస్తుంటారు. కానీ ముంబై ఇండియన్స్ యజమానులు రాయల్ గా గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగల వైరల్ అవుతోంది.

?igsh=MWUwYXlvYXAyeGJ0OA==

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×